మారేడ్పల్లిలో జరిగిన హత్య ఘటనలో.. మృతుడిని కాపాడేందుకు అతడి స్నేహితుడు ఆ క్షణంలో 100కు లేదా 108 కు ఫోన్ చేసి ఉంటే ప్రాణాలతో బతికి ఉండేవాడని నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి వెల్లడించారు.
హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు విధించిన ఘటన మండలంలోని బద్రిగూడెం గ్రా మంలో సోమవారం జరిగింది. పుల్కల్ ఎస్సై కుమార గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015లో బద్రిగూడెం గ్రా మానికి చెందిన శేరి అశోక్ను హత్య చే�
పెంబి మండలం యాపల్గూడ అటవీ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చిన ఘటనలో ఏడుగురు నిందితులను ఆరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్వో రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాపల్గూడ పంచాయతీ పరిధిలోని నా�
తొలిమెట్టును పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు ఆదిలాబాద్ జిల్లా విద్యాధికారి ప్రణీత సూచించారు. కార్యక్రమంలో భాగంగా మండలకేంద్రంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల
మహిళతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఈ విషయంలో ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతో పట్టణంలోని శక్కర్నగర్ శాంతినగర్ కాలనీకి చెందిన చాట్ల శివ అలియాస్ శాపురంను పథకం ప్రకారం మహిళ భర్త, అతని తల్లి, బావలు కలిస�
బంగారు నగల కోసం ఒంటరి మహిళను హత్య చేసిన వ్యక్తికి భువనగిరి జిల్లా కోర్టు శుక్రవారం యావజ్జీవ కారాగారశిక్షతో పాటు, రూ.2వేల జరిమానా విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2016మే మోత్కూరు మండలం పాటిమట్ల గ�
బాన్సువాడ సమీపంలో ఉన్న పెద్ద పూల్ వాగులో సోమవారం సాయంత్రం చిన్నారులు యువరాజ్ (4), కుమార్తె అనన్య (6 నెలలు)ను తల్లి జాదవ్ అరుణ వాగులో పడేసి తాను ఆత్మహత్యకు యత్నించగా పిల్లలు మృత్యువాత పడగా అరుణ ప్రాణాలతో �
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం జడ్పీటీసీ సభ్యుడు శెట్టె మల్లేశం(43) దారుణ హత్యకు గురయ్యారు. ఆయన స్వగ్రామం గుర్జకుంటలో సోమవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాకింగ్ కోసం గుర్జకుంట క్రాస్రోడ్డు వైపు వెళ్లారు.
కాపురానికి భార్యను పంపడంలేదన్న కక్షతో భార్య, ఆమె అక్కతో పాటు ఆమె కొడుకును హతమార్చేందకు పథకం పన్ని, వారు పనికి వెళ్లే సమయంలో మాటు వేసి రోడ్డుపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు.
తన తల్లిదండ్రులను చంపిన హంతకుడిని పట్టుకునేందుకు ఓ వ్యక్తి భారీ రివార్డు ప్రకటించాడు. కెనడాకు చెందిన అపోటెక్స్ అనే ఫార్మా కంపెనీ అధినేత బార్రీ షెర్మన్, అతడి భార్య హనీ ఐదేండ్ల క్రితం హత్యకు గురయ్యారు.
జార్ఖండ్లోని సాహెబ్గంజ్ జిల్లాలో శ్రద్ధ వాల్కర్ తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శరీరాన్ని 50 ముక్కలుగా చేశాడు. 12 భాగాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్
కోటి రూపాయల కోసం తన ఇంట్లో అద్దెకుండే పీహెచ్డీ విద్యార్థిని చంపి మూడు ముక్కలు చేసి కాలువల్లో పడేశాడు ఓ ఇంటి యజమాని. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వ�
బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ పటేల్ అనే యువకుడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రత్యేక పోలీసు బృందం సభ్యుడు, సీసీఎస్ ఏసీపీ జి.రమేశ్ అన్నారు.