పనాజీ: బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ అనుమానాస్పద మృతి ఘటనలో గోవా పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. సోనాలితో పాటు గోవాకు వెళ్లిన ఆమె సహోద్యోగులే ఆమెను చంపి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించారు
నిజామాబాద్ లీగల్, ఆగస్టు 17: నానమ్మను హత్య చేసిన మనుమడికి జీవిత ఖైదు విధిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం మెండోరాకు చెందిన కొ�
లాయర్ మల్లారెడ్డి హత్య కేసులో నర్సంపేటకు చెందిన ఎర్రమట్టి క్వారీ, రైస్ మిల్లు వ్యాపారి రవీందర్తోపాటు అతడి కుమారుడు, మరో ఏడుగురిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రవీందర్కు ములుగ
రాజస్థాన్లో సంచలనం సృష్టించిన కన్నయ్యలాల్ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్లోని సంతోష్నగర్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకొన్నట్టు తెలిసింది
ఉదయ్పూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్లాల్ హత్య కేసు నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పనిచేస్తున్న ఐపీఎస్లను భారీగా బదిలీ చేశారు. సుమారు 32 మంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫ
Gangadhar reddy | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన మరణించార
నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం రసూల్ గూడలో రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ స్నేహితుడు వెంకన్నను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకన్నను అరెస్ట�
కన్న పిల్లల్ని బావిలోకి తోసేసిన తల్లి మృత్యు ఒడిలోకి ఆరుగురు చిన్నారులు ఆ తర్వాత తానూ ఆత్మహత్యా యత్నం.. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో దారుణం ముంబై, మే 31: ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్లు.. తల్లి కొంగుచాట
మహబూబ్ నగర్ : కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగ