నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం రసూల్ గూడలో రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ స్నేహితుడు వెంకన్నను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకన్నను అరెస్ట�
కన్న పిల్లల్ని బావిలోకి తోసేసిన తల్లి మృత్యు ఒడిలోకి ఆరుగురు చిన్నారులు ఆ తర్వాత తానూ ఆత్మహత్యా యత్నం.. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లాలో దారుణం ముంబై, మే 31: ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్లు.. తల్లి కొంగుచాట
మహబూబ్ నగర్ : కాపురానికి వెళ్లనన్న నవ వధువును తండ్రే దారుణంగా హత్య చేశాడు. నవ వధువుతో పాటు ఆమె తల్లిని చంపాడు. అనంతరం తాను విష గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ దారుణ ఘటన మహబూబ్నగ
కొన్ని సార్లు వాస్తవాలు మనం చదివే కథల కన్నా వింతగా అనిపిస్తాయి. తాజాగా అమెరికాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. కొంతకాలం క్రితం ‘‘మీ భర్తను ఎలా చంపాలి?’’ అనే పుస్తకం రాసిన ఒక రచయిత్రి.. ఇప్పుడు భర్తను చంపిన కే
జైపూర్: రాజస్థాన్లోని బిల్వారాలో బుధవారం రాత్రి మర్డర్ జరిగింది. 22 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రాజస్థాన్ అల్�
హైదరాబాద్ : నగరంలోని సరూర్నగర్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్�