అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. తన భార్య ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఎల్బీనగర్ డీసీపీ స
పాట్నా: భార్య హత్య కేసులో భర్త జైల్లో ఉన్నాడు. మరోవైపు మరణించిన ఆ భార్య ఎంచక్కా ప్రియుడితో సహజీవనం చేస్తున్నది. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటన బీహార్లోని మోతీహరి జిల్లాలో జరిగింది. లక్ష్మీపూర్కు చెందిన శాంతి �
ఇంజినీరింగ్ విద్యార్థి రమ్య హత్య కేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. దిశ స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహ�
మన్సూరాబాద్ : రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి పదిరె భానుచందర్ను హత్య చేసిన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని.. అదేవిధంగా మృతుడి కుటుంబీకులకు ఆర్థిక సహాయం అందేలా కృషి �
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చిక్కులు వీడటం లేదు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభించిన విడుదలైన ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జయ లలిత మరణాంతరం 2017లో కొడన�
జైపూర్: ఒక వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. అమాయక వైద్యులను వేధించవద్దంటూ సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది. రాజస్థాన్లోని దౌసాలో బుధవారం ఈ ఘటన జరిగింది. డాక్టర్ అర్చన శర్మ దంపతులు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ని�
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్యకేసు (YS Viveka Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్మెన్లను నియమించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ప్ల�
వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలోభాగంగా
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. కర్ణంగూడ గ్రామంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.