వికారాబాద్ : ఆస్తి కోసం సొంత తమ్ముడినే హత్య చేసిన సంఘటన వికారాబాద్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లికి చెందిన అడివిరెడ్�
నీలగిరి: నల్గొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో ఓ మహిళను అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి నిందితులను చంచల్గూడ జైలుకు తరలించినట్లు నల్గొండ రూ�
తాను భారతీయ సిక్కునని వెల్లడి లండన్, డిసెంబర్ 27: జలియన్వాలా బాగ్ మారణహోమానికి ప్రతీకారంగా బ్రిటన్ రాణి ఎలిజబెత్-2ను చంపేస్తానన్న వ్యక్తి(19)ని స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రి�
సిద్దిపేట జిల్లా సిరిసినగండ్లలో విషాదం కొండపాక, డిసెంబర్ 25: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ మహిళ.. ఏడాదిన్నర కుమారుడిపై కిరోసిన్ పోసి తగులబెట్టి, ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా �
దుస్తులు కొనిస్తానని తీసుకెళ్లి ఘాతుకం కుటుంబ కలహాలే కారణం నల్లగొండ జిల్లాలో విషాదం దామరచర్ల, డిసెంబర్ 24 : ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా దామరచ�
నెల రోజుల తర్వాత వెలుగులోకి.. ఘాతుకానికి ఒడిగట్టింది స్నేహితులే తలతో ఉడాయించిన నిందితులు ఓ చీటింగ్ కేసు విచారణలో బయటపడిన ఉదంతం సిటీబ్యూరో/ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ): స్నేహితుడిని న
Jharkhand | ఓ ముగ్గురి స్నేహితుల మధ్య చోటు చేసుకున్న వివాదం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. స్నేహితుడినే మరో ఇద్దరు కలిసి మూడు ముక్కలుగా నరికేసి.. అడవుల్లోకి విసిరేశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్లోని దియోఘ�
వనస్థలిపురం, డిసెంబర్ 16 : వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని హత్యచేసి రోడ్డు పక్కన పడేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపి
ఆపై తానూ ఆత్మహత్య మంగళూరులో ఘటన మంగళూరు: మతం మారుతుందేమోనన్న అనుమానంతో.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులో�
దేవరకొండ, డిసెంబర్ 8: ఓ యువకుడు కత్తితో పొడుచుకునేందుకు యత్నించగా.. అడ్డుకోబోయిన వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం జేత్యాతండాలో బుధవారం చోటుచేసుకున్నది. తండాకు
బడంగ్పేట, డిసెంబర్ 6: మద్యం తాగి వచ్చి తర చూ వేధిస్తున్న బావను హత్య చేసిన కేసులో అక్కాతమ్ముడికి రిమాండ్కు తరలించిన ఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ మహేందర్రెడ్డి కథనం ప్రకారం.. పోలీస
బడంగ్పేట : మద్యం సేవించి వచ్చి తరచూ వేధిస్తుండంతో తట్టుకోలేక బావను హత్యచేసిన అక్క తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన ఘటన మీర్పేట పోలీస్ స్టెషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ మహేందర్రెడ్డి వి�
షాద్నగర్ : ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. నాలుగు రోజుల క్రితం షాద్నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో హత్యకు గురైన ఓ వ్యక్తి కేసు�
యూపీలో డాక్టర్ దారుణం న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరినీ చంపేస్తుందంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ డాక్టర్ తన భార్య, ఇద్దరు పిల్లలను సుత్తితో బాది దారుణంగా హత్య చేశాడు. కాన్పూర్కు చెందిన �
Crime News | మద్యం తాగి, ఏ పనీ చేయకుండా డబ్బుల కోసం గొడవ పడుతున్న కుమారుడిపై ఆ తండ్రికి పట్టరాని కోపం వచ్చింది. తన సోదరుడితో ఈ విషయం చెప్పాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక కిరాయి