చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చిక్కులు వీడటం లేదు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభించిన విడుదలైన ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జయ లలిత మరణాంతరం 2017లో కొడన�
జైపూర్: ఒక వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. అమాయక వైద్యులను వేధించవద్దంటూ సూసైడ్ నోట్లో ఆమె పేర్కొంది. రాజస్థాన్లోని దౌసాలో బుధవారం ఈ ఘటన జరిగింది. డాక్టర్ అర్చన శర్మ దంపతులు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ని�
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్యకేసు (YS Viveka Murder Case)లో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలక సాక్షులు దస్తగిరి, రంగన్నలకు మంగళవారం నుంచి భద్రతలో భాగంగా గన్మెన్లను నియమించారు. కడప కోర్టు ఆదేశాల మేరకు ఒన్ప్ల�
వ్యక్తిగత కక్షలు, ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణమని పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సైబరాబాద్లోని పేట్బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలోభాగంగా
హైదరాబాద్ శివారు ఇబ్రహీంపట్నంలో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. కర్ణంగూడ గ్రామంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
అమరావతి: అనంతపురంలో ఉపాధ్యాయురాలిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గతేడాది నవంబర్లో అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. దాదాపు 5 వేల మందిన�
భూ వివాదంలో తుపాకీతో కాల్చిన దుండగులు జాతీయ రహదారిని దిగ్బంధించిన నిరసనకారులు కరాచీ: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్సులో ఓ హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఘెట్కీ జిల్లాలో రెండు ఎకరాల భూమికి సంబ�
కొడంగల్ : భూ తగాదాల్లో ఘర్షణకు గొడ్డెళ్లతో దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అప్పాయిపల్లి గ్రామంలో
బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలోమిస్సింగ్ కేసు సంగారెడ్డి జిల్లాలో కలకలం పటాన్చెరు/న్యాల్కల్/రాయికోడ్/రామచంద్రాపురం, జనవరి 29 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధి బీడీఎల్ పోలీస్స్టేషన్ పర