అమరావతి: అనంతపురంలో ఉపాధ్యాయురాలిని హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే గతేడాది నవంబర్లో అనంతపురం జిల్లా కదిరిలో ఉపాధ్యాయురాలు ఉషారాణి హత్యకు గురైంది. దాదాపు 5 వేల మందిన�
భూ వివాదంలో తుపాకీతో కాల్చిన దుండగులు జాతీయ రహదారిని దిగ్బంధించిన నిరసనకారులు కరాచీ: పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్సులో ఓ హిందూ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఘెట్కీ జిల్లాలో రెండు ఎకరాల భూమికి సంబ�
కొడంగల్ : భూ తగాదాల్లో ఘర్షణకు గొడ్డెళ్లతో దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అప్పాయిపల్లి గ్రామంలో
బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలోమిస్సింగ్ కేసు సంగారెడ్డి జిల్లాలో కలకలం పటాన్చెరు/న్యాల్కల్/రాయికోడ్/రామచంద్రాపురం, జనవరి 29 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధి బీడీఎల్ పోలీస్స్టేషన్ పర
Crime News | క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసినట్లు ఒక చిన్న క్లూతో మర్డర్ కేసు సాల్వ్ చేశారు పోలీసులు. ఈ ఉదంతం భివాండి నిజామ్పూర్లో వెలుగు చూసింది. ఒక 45 ఏళ్ల వ్యక్తి హత్య జరిగింది.
జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్ : జగిత్యాల మున్సిపల్ పరిధిలోని తారకరామనగర్లో గురువారం దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశ�
అమరావతి :మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిలు కోసం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయ�
నరబలి ఇచ్చారా? హత్య చేశారా?.. ఇంకా తొలగని ఉత్కంఠ నల్లగొండ, రాచకొండ పోలీసుల ముమ్మర దర్యాప్తు మొండెం దొరికిన భవనం చుట్టూ తిరుగుతున్న ప్రశ్నలు హత్య జరిగే వరకు ఆ భవనంలోనే మృతుడి నివాసం పాలకవీడు, ఇబ్రహీంపట్నం/హ�
ఉస్మానియా యూనివర్సిటీ : పాతకక్షలతో గురువారం జరిగిన హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోడ్రైవర్గా పనిచేసే రాజేశ్ అలియాస్ రాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆగ�
మెహిదీపట్నం : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని అతడి స్నేహితులే దారుణంగా హత్య చేసిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మ
అమరావతి : గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీ నాయకుడు తోట చంద్రయ్య హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నిందితుల అరెస్టు వివరాలను మీడియా సమావేశంలో
Crime News | ఐదురోజులుగా తమ కుమార్తె కనిపించడం లేదని ఒక కుటుంబం చాలా బాధపడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కోసం గాలింపు చర్యలు తీవ్రంగా జరుగుతున్నాయి. కానీ ఎటువంటి ఆచూకీ దొరకలేదు.
ఎల్బీనగర్ గ్యాంగ్ వార్లో ఫోన్ సంభాషణలు లభ్యం నరసింహారెడ్డి హత్య కేసులో 18 మంది అరెస్టు సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జనవరి 1న జరిగిన గ్యాంగ్వార్లో ఒకరు హత్యక