న్యూఢిల్లీ, నవంబర్ 22: సంచలనం రేపిన శ్రద్ధవాకర్ హత్యకేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది. కస్టడీ ముగియడంతో నిందితుడు ఆఫ్తాబ్ అమిన్ పూనావాలాను మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
క్షణికావేశంలోనే తాను శ్రద్ధావాకర్ను హత్య చేసినట్టు ఆఫ్తాబ్ అంగీకరించాడు. కేసు దర్యాప్తు కోసం పోలీసులకు సహకరిస్తానని చెప్పాడు.