Telegram App: నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ను తాత్కాలికంగా కేంద్రం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్�
మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ యాప్ కొత డార్క్ వెబ్గా మారుతున్నదని, ఈ యాప్ను వినియోగిస్తున్న నేరగాళ్లు, సైబర్ మోసగాళ్లు, తీవ్రవాద సమూహాల సంఖ్య రోజురోజుకూ ప
Telegram : నీట్ పరీక్ష నేపథ్యంలో దేశంలో టెలిగ్రాం సేవల్ని కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టెలిగ్రాం సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈ రోజు జస్టిస్ తేజాస్ కర�
రాజకీయ వ్యంగ్యాత్మక ఉద్యమ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్ట్ శుక్రవారం నిరాకరించింది.
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఆసియాగేమ్స్ ట్రయల్స్లో పోటీపడేందుకు అనుమతిచ్చిన ఢిల్లీ హైకోర్టును సవాలు చేస్తూ జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) సుప్రీం కోర్టు�
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనడానికి న్యాయస్థానం అనుమతినిచ్చింది.
Vinesh Phogat : భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)తో పోరాడుతున్న వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పునరాగమనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆసియా క్రీడల(Asian Games) ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొనేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతించింది.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ను దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ�
Umar Khalid: ఢిల్లీ అల్లర్ల కేసులో ప్రధాన నిందితుడు ఉమర్ ఖలీద్కు మూడు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరీ చేశారు. ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఖలీద్కు బెయిల్ జారీ చేసింది. తల్లికి వైద్య చికిత్స జరగాల్సి ఉన్న నేపథ
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించలేదు. ఈ నెల 30, 31 తేదీల్లో జరగబోయే ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొనేందుకు అనుమతించాలన్న ఆమె విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.
ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా నిందితులుగా ఉన్న ఢిల్లీ మద్యం పాలసీ కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పు �
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, ఆ పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ గురువారం తప్పుకొన్నారు.
Nagarjuna | టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ ద�
Karisma Kapoor: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె పిల్లలకు భారీ ఊరట దక్కింది. వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల వీలునామా వివాదం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ మూడో భార్య ప�