Delhi High Court | ఎక్సైజ్ పాలసీ (Excise Policy) కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీచేసినా క�
హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామంటూ ఢిల్లీ పోలీసులు శుక్రవారం యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తాసంస్థ కార్యాలయానికి సీల్ వేశారు. కాగా ఆ వార్తా సంస్థ ఈ చర్యను అనూహ్య దురాగతంగా, మీడియా స్వేచ
UNI Office : శుక్రవారం రాత్రి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వార్తా ఏజెన్సీ ఆఫీసును ఢిల్లీలో సీజ్ చేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ ఆఫీసుపై దాడి చేశాయి. సుమారు 50 మంది జర్నలిస్టులను ఆ ఆఫీస
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ వేసిన అప్పీల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం వా దనలు జరిగాయి. లిక్కర్ పాలసీపై స రైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ కేసును కొట్టివేస
Delhi High Court | అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నిరాకరించింది. నిందితుడి బెయిల్ పిటిషన్ (Bail petition) ను కొట్టివేసింది.
ఇండ్ల మధ్య పబ్లిక్ మూత్రశాల, చెత్త డబ్బాలు ఉండటం వల్ల పౌరులు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ఇబ్బందులు తలెత్తుతాయని, జీవించే ప్రాథమిక హక్కును కోల్పోతారని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చి
తన పాటల్ని ఏ సినిమాలో వాడినా.. ఏ కచేరీలో పాడినా వెంటనే కోర్టుకెక్కే లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లూ తన పాటల్ని ఎవరు ఏ విధంగా వాడినా రైట్స్ రూపం�
Rajpal Yadav : చెక్బౌన్స్ కేసులో తిహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు ఢిల్లీ హైకోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఇంకా అతడు జైలులోనే ఉన్నాడు.
Rajpal Yadav : చెక్ బౌన్స్ కేసులో తిహార్ జైలులో ఉన్న నటుడు రాజ్పాల్ యాదవ్కు కోర్టులో నిరాశ ఎదురైంది. అతడి బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
నేటి సాంఘిక మాధ్యమాల ఉధృతిలో సినీ ప్రముఖుల వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రచార హక్కులు దుర్వినియోగమవుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధను ఉపయోగించి వాణిజ్య లాభాల కోసం సెలబ్రిటీల పేరును వాడుకుంటున్నారు.
NTR | టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్కు సంబంధించిన పేరు, ఫోటోలు, గుర్తింపును అనుమతి లేకుండా వినియోగిస్తూ డిజిటల్ దుర్వినియోగం చేయడంపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్టీఆర్కు చెం�
Delhi HC | ‘నా సహజీవన భాగస్వామిని, మా ఇద్దరికి కలిగిన సంతానాన్ని కుటుంబ పెన్షన్లో చేర్చాలని కోరుతూ ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి కీ�
Dushyant Kumar Gautam: బీజేపీ నేత దుశ్యంత్ కుమార్ గౌతమ్పై చేసిన సోషల్ మీడియా పోస్టులను కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ 24 గంటల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2022లో జరిగిన అంకిత భండారి మర్డ�