ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉందని, సామాన్యులకు ఎయిర్ ప్యూరిఫయర్లు అందుబాటులో ఉండటం కోసం, వాటిపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి ఎందుకు తగ్గించకూడదని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింద
ఉన్నావ్ రేప్ కేసులో దోషిగా జీవిత ఖైదును అనుభవిస్తున్న బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు శిక్షను నిలిపివేస్తూ ఇచ్చిన తీర్పున కు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు వెలుపల శుక్రవారం నిరసనల�
Protest Outside Delhi High Court | ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ యువతిపై అత్యాచారం కేసులో దోషి అయిన బీజేపీ మాజీ నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు విధించిన జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజ�
Air Purifiers | దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫైయర్స్పై జీఎస్టీ తగ్గింపు (GST Cut On Air Purifiers) అంశంపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎయిర్ ప్యూరిఫయర్స్పై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎందుకు తాత్కాలికంగా మినహాయించలేకపోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు బ
దేశ రాజధాని నడివీధుల్లో బుధవారం దిగ్భ్రాంతికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించిన ఉన్నావ్ రేప్ బాధితురాలు, ఆమె తల్లిని కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి.
National Herald Case | కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై స్పందన తెలియజేయాలని ఆ నోటీసులలో వారిని కోరింది.
indiGo | విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల అనంతరం తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల సుంకాన్ని తిరిగి ఇప్పించాలంటూ ఇండిగో ఎయిర్లైన్స్ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ దాఖలు �
TMC MP Mahua | తృణమూల్ కాంగ్రెస్ (TMP) ఎంపీ మహువా మోయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై చార్జిషీట్ దాఖలు చేసేందుకు సీబీఐకి అనుమతిస్తూ లోక్పాల్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.
ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విమాన టికెట్ల ధరలు రూ. 40,000కు పెరిగిపోయినప్పటికీ అడ్డుకోవడంలో కేంద్రం విఫలమైందని ఆక్షేపించిన
Delhi High Court | ఇండిగో ఎయిర్లైన్ సంక్షోభం ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం, డీజీసీఏ తీరును తప్పుపట్టింది. విమానాల రద్దు, జాప్యాన్ని తీవ్రమైన సంక్షోభంగా పేర్కొన్న కోర్టు.. ఈ పరిస్థితి ఎందుక�
అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.