ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్, ఆ పార్టీ సీనియర్ నాయకులకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీ కేసు విచారణ నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ గురువారం తప్పుకొన్నారు.
Nagarjuna | టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగిస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన పిటిషన్ ద�
Karisma Kapoor: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, ఆమె పిల్లలకు భారీ ఊరట దక్కింది. వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల వీలునామా వివాదం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ మూడో భార్య ప�
Delhi High Court: ఢిల్లీ హైకోర్టులో షాకింగ్ ఘటన చోటుచేసుకున్నది. వర్చువల్గా వాదనలు జరుగుతున్న సమయంలో.. అకస్మాత్తుగా పోర్న్ వీడియో ప్లే అయ్యింది. చీఫ్ జస్టిస్ కోర్టురూమ్లోనే ఈ ఘటన చోటుచేసుకున్నద�
Arvind Kejriwal : ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కోర్టు ప్రొసీడింగ్స్కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ నుంచి తనను తప్పించాలని కోరుతూ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ స్వరణకాంత శర్మ నేతృత్వంలోని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం సోమవారం తీర్పు వెలు�
ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాదనలు సాధారణ విషయం కాదు. భారత ప్రజాస్వామ్యంలో ఇది ఒక కీలక మలుపుగా నిలిచిపోతుంది. న్యాయమూర్తుల పక్షపాతం, నిష్పాక్షికత గురించి చర్చలు ఎప్పుడు వచ్చినా, ఆయన వాద
Arvind Kejriwal | ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన కోర్టు విచారణ వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేకుండా కోర్టు విచారణలను రికార్డ్ చేయడం నిషేధమని పేర్క�
Delhi High Court | ఎక్సైజ్ పాలసీ (Excise Policy) కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కు చుక్కెదురైంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ సమన్లు జారీచేసినా క�
హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామంటూ ఢిల్లీ పోలీసులు శుక్రవారం యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తాసంస్థ కార్యాలయానికి సీల్ వేశారు. కాగా ఆ వార్తా సంస్థ ఈ చర్యను అనూహ్య దురాగతంగా, మీడియా స్వేచ
UNI Office : శుక్రవారం రాత్రి యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా వార్తా ఏజెన్సీ ఆఫీసును ఢిల్లీలో సీజ్ చేశారు. పారామిలిటరీ దళాలు, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ ఆఫీసుపై దాడి చేశాయి. సుమారు 50 మంది జర్నలిస్టులను ఆ ఆఫీస
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సీబీఐ వేసిన అప్పీల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో సోమవారం వా దనలు జరిగాయి. లిక్కర్ పాలసీపై స రైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఆ కేసును కొట్టివేస
Delhi High Court | అత్యాచారం కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) నిరాకరించింది. నిందితుడి బెయిల్ పిటిషన్ (Bail petition) ను కొట్టివేసింది.
ఇండ్ల మధ్య పబ్లిక్ మూత్రశాల, చెత్త డబ్బాలు ఉండటం వల్ల పౌరులు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడానికి ఇబ్బందులు తలెత్తుతాయని, జీవించే ప్రాథమిక హక్కును కోల్పోతారని ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చి