కోర్టు ఆదేశాల మేరకు గర్భస్రావం చేయించుకొనే రేప్ బాధితులను గురి్ంతపు కార్డులు చూపాలని పట్టు పట్టొద్దని, దర్యాప్తు అధికారి ఆమెను గుర్తిస్తే సరిపోతుందని ఢిల్లీ హైకోర్టు దవాఖానలను ఆదేశించింది. ఈ విషయంలో
Laluprasad Yadav | ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో చుక్కెదురైంది.
తన అధికారిక నివాసంలో స్వాధీనం చేసుకున్న కాలిపోయిన నగదుపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారని దర్యాప్తు నివేదిక వెల్లడించిం�
పిల్లల సంరక్షణ కోసం భార్య తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసినప్పటికీ, ఆమె భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ పరిస్థితిని పిల్లల పెంపకం కోసం అత్యున్నత కర్తవ్య నిర�
బహిరంగ చర్చలు, నిష్పాక్షికతలను పణంగా పెట్టి, ఎటువంటి కారణం లేకుండా, మీడియా రిపోర్టింగ్ను తొలగించాలని ఆదేశించడం కోర్టుల విధి కాదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. ఏఎన్ఐ వార్తా సంస్థకు అనుకూలంగా ఢి�
AR Rahman | కాపీరైట్ కేసు (Copyright case) లో ప్రముఖ సంగీత దర్శకుడు (Music Director) ఏఆర్ రెహమాన్ (AR Rahman) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో ఊరట లభించింది. ఈ కేసులో రెహమాన్కు, ‘పొన్నియిన్ సెల్వన్-2’ మూవీ మేకర్స్కు వ్యతిరేకంగా సింగిల్ �
Baba Ramdev | హమ్దార్డ్ కంపెనీ షర్బత్పై బాబా రాందేవ్ చేసిన ‘షర్బత్ జిహాద్’ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు నోటీసులు జారీ చేయను
రెండు కేసుల పరిష్కారానికి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీబీఐ అధికారులను అదే సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. నేరస్థుల�
Ar Rahman | మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమల
Delhi High Court : పాపులర్ సమ్మర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్పై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన వ్యాఖ్యలు అంతరాత్మను షాక్కు గురిచేసినట్లు హైకోర్టు జడ్జి తెలిపారు.
న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో తమ ఆస్తులను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టుకు చెందిన 30 మంది సిట్టింగ్ న్యాయమూర్తులు అంగీకరించారు. తమ ఆస్తులను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో �
పెద్ద ఎత్తున నగదు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్
Vikram| చియాన్ విక్రమ్ తమిళ హీరో అయిన తెలుగులోను ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విక్రమ్ సినిమాలని ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తుంటారు. అయితే అపరిచితుడు తరువాత మళ్లీ విక్రమ్ ఆ రేంజ్ సక్సెస్ చూడలేకపోత�