గత వారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనపై కేంద్రం, రైల్వే శాఖపై బుధవారం ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కోచ్ల సామర్థ్యానికి మించి రైల్వే శాఖ టికెట్లన
యువతీ, యువకులకు గల ప్రేమించుకునే హక్కును పరిరక్షించే విధంగా న్యాయ వ్యవస్థ ఉండాలని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అదే సమయంలో వారి భద్రత, సంక్షేమానికి భరోసా ఉండాలని తెలిపింది.
ఫలానా విధంగా చట్టాన్ని రూపొందించాలని చట్ట సభలను న్యాయస్థానాలు ఆదేశించజాలవని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత పార్లమెంటు నూతన శాసనాన్ని తీసుకొస్తుందని తెలిపింది.
Supreme Court | ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలు మంచివి కానే కాదన్న ధర్మాసనం.. వీటి వల్ల ప్రజలు పనిచేయడానికి ఎంతమాత్రం ఇష్టపడట్లేదని వ్యాఖ్యానిం�
Bank Fraud Case: రెండు వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో.. సీబీఐ తీరును ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ విద్యుత్తు పరికరాల ఉత్పత్తి సంస్థ సుమారు 12 బ్యాంకుల నుంచి దాదా
Unnao Rape Convict | ఉన్నావ్ అత్యాచార దోషికి ఢిల్లీ హైకోర్టు రెండు రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న కుల్దీప్ సింగ్ సెంగర్కు కంటి శస్త్రచికిత్స కోసం ఈ మేరకు ఊరట ఇచ్చింది.
న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఓ యువకుడిని అరెస్టు చేసిన ఘటనలో ఢిల్లీ హైకోర్టు తెలంగాణ డీజీపీ వివరణ కోరింది. నోటీస్ ఇవ్వకుండా అరెస్టు చేయవద్దని సూచించింది. రాచకొండ కమిషనరేట్లోని మీర్పేట్ పోలీసులు నెల �
ఆదాయపు పన్ను చట్టం కింద టీడీఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిల్ను పరిశీలించడానికి సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ‘క్షమించండి, దీనిని మేం ఆలకించం, కావాలంటే మీరు దీనిపై ఢిల్లీ హైకోర్టు�
Ayushman Bharat | దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM) పథకం అమలును నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఆయుష్మాన్ భారత్ విషయంలో కేంద్ర ఆరో�
Delhi High Court | లైంగిక నేరాలు, యాసిడ్ దాడులు సహా ఇతర నేరాల బాధితులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు నిరాకరించలేవని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా బాధితులకు ఉచిత వైద్యం అందిచకపోవడం నేరమని.
ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్స్ హోమ్లు రేప్, యాసిడ్ దాడి, లైంగిక హింస బాధితులకు ఉచిత వైద్య చికిత్సను నిరాకరించలేవని ఢిల్లీ హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది.
మాజీ ఐఏఎస్ ట్రైనీ అధికారిణి పూజా ఖేద్కర్కు ఢిల్లీ హైకోర్టు సోమవారం ముందస్తు బెయిల్ నిరాకరించింది. తప్పుడు ధ్రువపత్రాలతో ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యేందుకు ప్రయత్నించారని ఆమెపై ఈ ఏడాది జూన్, ఆగస్ట్లో �