Gautam Gambhir | భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్పై చీటింగ్ కేసును తిరిగి తెరవాలంటూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. ఛీటింగ్ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ �
Arun Pillai | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు కోర్టు ధిక్కార నేరం కింద నోటీసు జారీ చేసింది. ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) పిటిషన్పై ఈ చర్య తీసుకుంది. ఏఎన్ఐ వాదన ప్రకారం, వికీపీడియాలోని ఏఎన్ఐ ఎంట్రీ పే�
దేశంలోని పలు ఔషధ కంపెనీలకు ఊరట లభించింది. 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ) మందులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసి
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష
Brij Bhushan: బ్రిజ్ భూషణ్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. అతనిపై నమోదు అయిన కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించింది. ఆరుగురు మహిళా రెజర్లు బ్రిజ్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన విషయం తెలిస
Delhi liquor case | ఢిల్లీ మద్యం పాలసీ విధానంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 2022 ఆగస్టు నుంచి టార్గెట్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 2న కవితను విచారిస్తామంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2024 మార్చి 15న కవిత ఇంటికి వచ్చి కొన్�
Pooja Khedkar | ఉద్వాసనకు గురైన మహారాష్ట్ర కేడర్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరుగుతున్నది. పూజా ఖేద్క
Liquor Policy | మద్యం పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే, బెయిల�
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీటిలో మునిగి ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతిచెందిన కేసును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో నీటి ప్రవాహం ఉద్ధృతికి కారణమయ్య�
Delhi High Court | ఢిల్లీ ఓల్డ్ రాజేందర్నగర్లోని రవూస్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో వరద నీరు చేరి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు మృతిచెందని ఘటనపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి న్యాయవాది
గర్భం దాల్చడం వ్యాధి లేదా అంగవైకల్యం కాదని, మహిళకు ప్రభుత్వోద్యోగాన్ని నిరాకరించడానికి ఇది ఓ కారణం కాకూడదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగం కోసం శారీరక సామర్థ్య పరీక్షను వాయిదా