Aishwarya Rai | తన అనుమతి లేకుండా తన ఫోటోలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించబడుతున్న అశ్లీల చిత్రాలను అడ్డుకోవాలని కోరుతూ బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
Karishma Kapoor | బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ పిల్లల పిటిషన్ ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానుంది. కరిష్మా కపూర్ పిల్లలు ఇద్దరూ తమ దివంగత తండ్రి సంజయ్ కపూర్ వీలునామాను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను
Umar Khalid | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితుడిగా ఉన్న ఉమర్ ఖలీద్ (Umar Khalid) సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) తనకు బెయిల్ నిరాకరించడాన్ని అతను సుప్రీంకోర్టు
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులైనా, సంస్థలైనా.. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరారు.
Delhi riots case | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో 2020లో చోటుచేసుకున్న అల్లర్ల కేసు (Riots case) లో నిందితులుగా ఉన్న షర్జీల్ ఇమామ్ (Sharjeel Imam), ఉమర్ ఖలీద్ (Umar Khalid) సహా ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ని�
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం పక్కనపెట్టింది.
మహిళ ఏడ్చినంత మాత్రానికి ఆమెను ఆమె భర్త, బంధువులు వరకట్న వేధింపులకు గురి చేసినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. ఈ కేసులో మహిళకు 2010 లో వివాహం జరిగింది. 2014 మార్చి 31న ఆమె మరణించారు.
Udaipur Files: ఉదయ్పూర్ ఫైల్స్ ఫిల్మ్ రిలీజ్పై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ స్టేను సవాల్ చేస్తూ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్ను బుధవారం లేదా మరో రోజు అత్యున్నత న్�
Delhi High Court | డాబర్ చ్యవన్ప్రాశ్కు వ్యతిరేకంగా పతంజలి ఆయుర్వేద్ జారీ చేసిన ప్రకటలన్నింటినీ నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కంపెనీ యాడ్స్ను ప్రసారం చేయకుండా జస్టిస్ మిని పుష్కర్ణ మ�
కోర్టు ఆదేశాల మేరకు గర్భస్రావం చేయించుకొనే రేప్ బాధితులను గురి్ంతపు కార్డులు చూపాలని పట్టు పట్టొద్దని, దర్యాప్తు అధికారి ఆమెను గుర్తిస్తే సరిపోతుందని ఢిల్లీ హైకోర్టు దవాఖానలను ఆదేశించింది. ఈ విషయంలో
Laluprasad Yadav | ఆర్జేడీ (RJD) అధ్యక్షుడు, బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) లో చుక్కెదురైంది.
తన అధికారిక నివాసంలో స్వాధీనం చేసుకున్న కాలిపోయిన నగదుపై ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరణ ఇవ్వడంలో విఫలమయ్యారని దర్యాప్తు నివేదిక వెల్లడించిం�
పిల్లల సంరక్షణ కోసం భార్య తాను చేస్తున్న ఉద్యోగాన్ని మానేసినప్పటికీ, ఆమె భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలేనని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ పరిస్థితిని పిల్లల పెంపకం కోసం అత్యున్నత కర్తవ్య నిర�