పరస్పర అంగీకారంతో జరిగిన శృంగారాన్ని లైంగిక దాడిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చట్టంలోని సెక్షన్లను కొందరు పురుషులను వేధించేందుకు ఉపయోగిస్తున్నారని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ (61) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. ఆయన చేత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు.
IndiGo | మహీంద్రా ఎలక్ట్రికల్ ఆటోలిమిటెడ్పై ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ కోర్టుకెక్కింది. మహీంద్రా కొత్త ఎలక్ట్రికల్ వెహికల్లో 6ఈ పదాన్ని ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ కేసు వేసింది. �
కనీసం 40 శాతం వైకల్యం ఉన్న వ్యక్తులకు రిజర్వేషన్లు, పోస్టుల గుర్తింపును క్రమబద్ధీకరించడానికి కేంద్రం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. అటువంటి పోస్టులను కాలనుగుణంగా గుర్తించడానికి, అంచనా వేయడానికి కమ�
Gautam Gambhir | భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్పై చీటింగ్ కేసును తిరిగి తెరవాలంటూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. ఛీటింగ్ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ �
Arun Pillai | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ హైకోర్టు గురువారం వికీపీడియాకు కోర్టు ధిక్కార నేరం కింద నోటీసు జారీ చేసింది. ఆసియన్ న్యూస్ ఇంటర్నేషనల్ (ఏఎన్ఐ) పిటిషన్పై ఈ చర్య తీసుకుంది. ఏఎన్ఐ వాదన ప్రకారం, వికీపీడియాలోని ఏఎన్ఐ ఎంట్రీ పే�
దేశంలోని పలు ఔషధ కంపెనీలకు ఊరట లభించింది. 156 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ (ఎఫ్డీసీ) మందులపై నిషేధం విధిస్తూ కేంద్రం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీ చేసి
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పరిశీలించిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. జేడీయూ నుంచి బహిష
Brij Bhushan: బ్రిజ్ భూషణ్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కలేదు. అతనిపై నమోదు అయిన కేసును కొట్టివేసేందుకు కోర్టు నిరాకరించింది. ఆరుగురు మహిళా రెజర్లు బ్రిజ్పై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన విషయం తెలిస
Delhi liquor case | ఢిల్లీ మద్యం పాలసీ విధానంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 2022 ఆగస్టు నుంచి టార్గెట్ చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 2న కవితను విచారిస్తామంటూ సీబీఐ నోటీసులు ఇచ్చింది. 2024 మార్చి 15న కవిత ఇంటికి వచ్చి కొన్�
Pooja Khedkar | ఉద్వాసనకు గురైన మహారాష్ట్ర కేడర్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును జస్టిస్ జ్యోతి సింగ్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరుగుతున్నది. పూజా ఖేద్క