రెండు కేసుల పరిష్కారానికి రూ.50 లక్షలు లంచం తీసుకున్నారని ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు సీబీఐ అధికారులను అదే సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు అసాధారణ తీర్పును వెలువరించింది. నేరస్థుల�
Ar Rahman | మ్యూజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల తెగ వార్తలలో నిలుస్తున్నాడు. భార్యతో విడాకులు, అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిక ఇలా పలు విషయాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమల
Delhi High Court : పాపులర్ సమ్మర్ డ్రింక్ రూహ్ అఫ్జాపై వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్పై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆయన వ్యాఖ్యలు అంతరాత్మను షాక్కు గురిచేసినట్లు హైకోర్టు జడ్జి తెలిపారు.
న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే లక్ష్యంతో తమ ఆస్తులను బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టుకు చెందిన 30 మంది సిట్టింగ్ న్యాయమూర్తులు అంగీకరించారు. తమ ఆస్తులను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో �
పెద్ద ఎత్తున నగదు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది.
ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాధార స్తంభాల్లో అతి కీలకమైనది న్యాయవ్యవస్థ. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు ప్రజలు చివరాఖరి దిక్కుగా న్యాయవ్యవస్థ వైపు చూస్తారు. కానీ, ఇటీవలి కాలంలో న్యాయదేవత ప్రభ మసకబారుతున్
Vikram| చియాన్ విక్రమ్ తమిళ హీరో అయిన తెలుగులోను ఆయనకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. విక్రమ్ సినిమాలని ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తుంటారు. అయితే అపరిచితుడు తరువాత మళ్లీ విక్రమ్ ఆ రేంజ్ సక్సెస్ చూడలేకపోత�
ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 14న జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలను ఆర్పుతున్న సందర్భంగా పెద్దయెత్తున నోట్ల కట్టలు బయటపడ�
Burnt Cash At Justice House | ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో మార్చి 14న హోలీ రోజున జరిగిన అగ్నిప్రమాదంలో డబ్బుల మూటలు కాలినట్లు ఆరోపణలు వచ్చాయి. స్టోర్ రూమ్లో కాలిన డబ్బుకు సంబంధించిన ఫొటోలు, వీ
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు దొరికాయన్న వార్తలు కలకలం రేపాయి. జస్టిస్ వర్మ నివాసంలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న అగ్ని�
కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్లో గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన వివాదంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దాని భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.24,500 కోట్ల (2.81 బిలియన్ డాలర్లు) డిమాండ్ నోటీసు ఇచ్చిం�
నాలుగు నెలల చిన్నారి హత్య కేసులో దోషిగా తేలిన యూపీ మహిళ షాజాదీ ఖాన్(33)కు అబుదాబీలో ఉరిశిక్షను అమలుజేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. యూ ఏఈ చట్టాలు, నిబంధనల ప్రకారం ఫిబ్ర
ప్రధాని మోదీ చదివిన డిగ్రీకి సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి చూపిస్తామని ఢిల్లీ హైకోర్టుకు గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆ రికార్డులను ఇతరులకు చూపించబోమని చెప్పింది. దీంతో తీర్పున