ఏపీలో న్యూస్ ఛానల్స్ ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో బ్యాన్ చేసిన సాక్షి, టీవీ 9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలను తిరిగి పునరుద్ధరించాలంటూ 15 మంది మల్టీ సి�
Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనకు బెయిల్ను మంజూరు చేసిన విషయం తెలిసిందే. బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ�
Sunita Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించడంపై సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) స్పందించారు.
ED | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) శుక్రవారం ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతకు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులిచ్చింది. మద్యం పాలసీ కేసులో కోర్డు ప్రోసీడింగ్స్ను నిబంధనలకు విరుద్ధంగా రికార్డు చేసిన వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని �
Arvind Kejriwal | ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోర్టు వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అలాగే ఆమెతో సహా సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు పంపిం
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇచ్చే విషయమై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. కవిత బెయిల్ పిటిషన్పై మంగళవారం ఇరు పక్షాల వాదనలు ముగిశాయి.
Kavitha | ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ను కోరారు. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణక�
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కేంద్ర దర్యాప్తు సంస్థలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, కేవలం ఒక అప్రూవర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడ�
అదానీ గ్రూప్పై కల్పిత, తప్పుడు ఆరోపణలు చేయకుండా ప్రధాని మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్గాంధీలను అడ్డుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు అదానీ గ్రూప్పై చ�
Delhi High Court | అదానీ గ్రూప్, దాని ప్రమోటర్ గౌతమ్ అదానీపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. భవిష్యత్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలంటూ ఢిల్లీ హైకోర�