మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమి భయంతో కాం గ్రెస్ పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. దాడు లు, దౌర్జన్యాలకు తెరలేపుతూ విచ్చలవిడిగా దొంగ ఓట్లకు ప�
వికారాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో చెదురుముదురు సంఘటనలు మినహా పోలింగ్ సజావుగా జరిగింది. జిల్లాలోని నాలుగు మున్సిపాల�
మున్సిపోల్స్లో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. బుధవారం రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఓటింగ్ జరిగింది. మ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ అడుగడుగునా ఎన్నికల కోడ్ ఉల్లంఘిం చి మద్యం, డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసింది. సీఎం సొంత నియోజకవర్గం కొ
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూర్, క్యాతన్పల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ
మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతంపై డబుల్ ఓట్ల దెబ్బ పడింది. గ్రామం, పట్టణాల్లో రెండేసి ఓట్లు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. ఎన్నికల యంత్రాంగం మొద్దు నిద్ర, నిర్లక్ష్యం వల్ల తప్పుల తడకగా ఓ�
మున్సిపల్ ఎన్నికలో అధికారుల పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి వార్డుల్లో తమ వాహనాలతో యథేచ్ఛగా తిరిగినా ఎన్నికల అధికారులు, పోలీసులు పట్టించుకోలేదు. అయ
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్ట్రాంగ్ రూముకు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సు ఒకటి పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా పాల్వంచలో కలకలం రేపింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపల్
ఎల్లారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నది. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ తన పీఏలు, అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లడం, దీన్ని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ధర్నాకు దిగారు. ప�
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండగానే కాంగ్రెస్ ప్రభు త్వం ఐఏఎస్ అధికారులను బదిలీ చేయ డం ఏంటని అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చే
మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసేందుకు యత్నించి పలువురు పట్టుబడ్డారు. బోధన్లో 12 మంది, నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకుని, వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బోధన్లోని రెండు పోలింగ్ కేంద్రాల�
ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం హల్చల్ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు, సిబ్బందిపై నోరు పారేసుకోవడంతో ఆయనపై కేసు నమోదైంది. హరిచరణ్ మార్వాడీ స్కూల్లోని పోలింగ్ బూత్ నుంచి బీజేపీ అభ్యర్థిని �
ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తం గా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. పరిపాలన మొత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం చేత�