మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పోలింగ్ వాడీవేడిగా జరిగింది. ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవల మధ్య పోలింగ్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది.
మెదక్ జిల్లాలో బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనల మధ్య ముగిసింది. అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారు.
దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, మండలాల నాయకులు, సీనియర్ నాయకులు..
Transgenders | పెద్దపల్లి పట్టణంలోని 22 వ వార్డులో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 32 వార్డులకు గాను ఒక వార్డు ఏకగ్రీవం కావడంతో 31 వార్డులకు బుధవారం పోలింగ్ జరిగింది. 31 వార్డుల ప
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బులు పంచుతుండగా బీఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ పరిస్థితిలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగిం�
Ballot Paper | హుజురాబాద్ పట్టణంలోని రెండోవార్డ్ నాలుగో పోలింగ్ బూత్(కాకతీయ స్కూల్)లో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓటర్ తన సెల్ఫోన్లో ఫొటో కొట్టుకొని బయటికి వచ్చేంత వరకు ఎవరూ గమన
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భూదాన్ పోచoపల్లి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బూత్ నెంబర్ 24లో డోర్ క్లోజ్ చేసి ఎన్నికల సిబ్బంది భోజనాలు చేశారు. దీంతో ఓటర్లు 10 నిమిషాల సేపు వేచి ఉండాల్స
అధికార కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్లుగా కష్టపడి పని చేస్తే కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోగా తాను స్వతంత్రంగా పోటీ చేస్తే పోలింగ్ సెంటర్లోకి అనుమతించకుండా పోలీసులతో దౌర్జన్యాలు చేయిస్తూ బెదిరింపులకు పాల్ప
Kollapur | కొల్లాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి భర్త పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భర్త సతీష్ పోలింగ్ క
Siricilla Municipalilty | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో సిరిసిల్లలో ఇటీవల విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
Municipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం మంది పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త వాతారణం నెలకొంది.
Municipal Elections | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆ