ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల వేడి పెరుగుతున్న తరుణంలో ప్రజాస్వామ్య ప్రక్రియ మరోసారి ప్రజల జీవితాలకు అత్యంత దగ్గరగా కనిపిస్తున్నది. పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని దూరంగా అనిపించే ర�
రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఓటర్లు తమ ఓటుహకును వినియోగించుకునేందుకు వీలుగా పో�
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్కుమార్, బొమ్మెర రామ్మూర్తి, సుర్వి యాదయ్యగౌడ్, లీగల్ సెల్ �
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేగాక ఓట్లు వేయకపోతే బొక్కలో వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్�
Municipal Elections : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (Model Code of Conduct) తుంగలో తొక్కుతోందని భారత రాష్ట్ర సమితి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. డాక్టర్ కురువ విజయ్ కుమార్ నేతృత్వం�
మున్సిపల్ ఎన్నికల్లో పటిష్ఠ బందోబస్తు చేపట్టినట్లు పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. మంథనిలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గోదావరిఖని ఏసీపీ మడత రమేష్తో కలిసి ఆయన మంగళవారం సందర్శించారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి.చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా కేంద�
ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంతో కూడిన నిష్పక్షపాత ఎన్నికలు జరిగేలా సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు విధులు..
మున్సిపాలిటీ ఎన్నికలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో జరిగే ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని..
నల్లగొండ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, భద్రంగా జరిగేలా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన నాకాబంది, విస్తృత తనిఖీలు నిర్వ�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కాదు విధ్వం స పాలన కొనసాగుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఆల వెంకటేశ్వ
తప్పుడు వాగ్ధానాలతో అధికారం చేపట్టి రెండేం డ్లు పూర్తయిన హామీలను అమలు చేయని కాంగ్రె స్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలు