మున్సిపల్ ఎన్నికల నిర్వాహణలో ఎన్నికల యంత్రాం గం వైఫల్యం పలు చోట్ల స్పష్టంగా కనిపించింది. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా పట్టణ ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాశారన్న ఆరో�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, నాయకులు పోలింగ్ బూత్ల వద్దే డబ్బు పంపిణీకి తెరలేపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షాద్నగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల వంటి మున్సిపాలిటీల్లో
‘మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు, అక్రమాలకు పా ల్పడినా.. ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు. ఓటరు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ సర్కార్కు చెంపపెట్టు వంటిది’ అని బీఆర్ఎస్ పార
కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ నగరపాలక సంస్థ, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో స్వల్ప ఉద్రిక్తతల మధ్య పోలింగ్ ముగిసింది. బుధవారం ఉదయం పూట మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం నుం
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యకాండకు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎద�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
మున్సిపల్ ఎన్నికల్లో నగర, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. అడపాదడప ఉద్రిక్తతలు మినహా ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకో�
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉన్నది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నది. గెలుపు కోసం అమలు చేసిన వ్యూహం ఫలించిందని, ఫలితాలు ఆశించిన మేరకు వస్తాయని భరోసాతో ఉన్నది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు హకును వినియోగించుకున్నారు. జిల్లాలో 87.1 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో బ్యాలె ట్ బాక్సులను భువనగిరి�
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల అధికార యంత్రాంగం అధికారపార్టీకి కొమ్ము కాయడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహ�
స్వల్ప ఘటనలు మినహా ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వ�
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్వంచ పట్టణంలో తన పార్టీ కండువా మెడలో వేసుకొని వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్పై దౌర్జన్యం..
మున్సిపల్ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి, సిబ్బందిని బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నా