Siricilla Municipalilty | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో సిరిసిల్లలో ఇటీవల విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో వేచి ఉన్నారు.
Municipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం మంది పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త వాతారణం నెలకొంది.
Municipal Elections | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆ
Narsapur | మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని 15వ వార్డులో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు గల్లాలు పట
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. మహబూబ్నగర్లోని 45వ డివిజన్లో ఓటర్లకు ఇస్తున్న బ్యాలెట్ పేపర్లపై సీరియల్ నంబర్లు మారడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Niranjan Reddy | మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వనపర్తిలోని 23వ వార్డులో ఆయన ఓటు వేశారు. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించు
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు మొదలైంది.
Municipal Elections | అమలు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే మాయోపాయా లు ప్రయోగిస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
Municipal Elections |మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ నేతలు బరితెగించారు. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని అడ్డదారులన్నీ తొ క్కుతున్నారు.
Municipal Elections | muమున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకొంటున్నా.. బీఆర్ఎస్ వైపే మొగ్గు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Mancherial | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంద వేణుగోపాల్పై ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు
Ponguleti Srinivasa Reddy | కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేసినా తన ఇలాకాలో ఎదురుగాలి వీస్తుండటంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రలోభాల పర్వానికి దిగారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.