ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్ర చారం సోమవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని రాజకీయ పార్టీలు ఇంటింటి ప్రచారాలు,రోడ్ షోలతో ఓటర్లను ఆకట్టుకున్నారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న మున్సి
మున్పిపల్ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం ముగిసింది. ఇక మిగిలింది పోలింగ్, ఓట్ల లెక్కింపు మాత్రమే. ఇందుకోసం అధికారులు సన్నద్ధమవుతున్నారు. జనవరి 27న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచి ఉమ
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవ్వరూ సంగారెడ్డి జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ �
తొర్రూరు మున్సిపాలిటీ పై ఎగిరేది గులాబీ జెండానేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమావారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 16 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహ�
హామీలతో మోసం చేసిన కాంగ్రెస్, నర్సాపూర్లో అభివృద్ధి చేయని బీజేపీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని మా జీ మంత్రి తన్నీరు హరీశ్రావు పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిట�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీన జీతాలు ఇచ్చినట్లు నటించి.. సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివ�
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ప్రలోభాలకు తెర లేచింది. మద్యం, మాంసంతో పాటు ఇతరత్రా కానుకల పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిం�
ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దండుపాళ్యం ముఠా వచ్చినట్లేనని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఈ ఎన్నికలు ఎల్లారెడ్డి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలుచేయకుండా మోసం చేసిన కాం గ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుప�
మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ పట్టణంలో సోమవారం ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు స్వీప్ ఆధ్�
ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు తరలించిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఇంటిగ్రేటెడ్ పాఠశాల సాధన జేఏసీ నాయకులు ఖానాపూర్ ఓ�
దుబ్బాక అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు.
మున్సిపాలిటీ పరిధిలో పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధి 17వ వార్డు అభ్యర
కాంగ్రెస్ పార్టీ హామీలు, మాయ మాటలకు మరోసారి మోసపోవద్దని, పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటువేయాలని మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి కోరారు. ఆర్మూర్ పట్