మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. ఆరు రోజులపాటు జరిగిన ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోని ప్రతి వార్డుల్లోనూ మోగిన మైకులు మూగబోయాయి. సోమవారం ప్రచ�
తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని వి�
తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో మొత్తం 52 లక్షల మంది ఓటర్లు గల ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని కుత్బుల్లాపూర్, శేరీలింగంపల్లి జోన్ల పరిధిలో నిషేదాజ్ఞలను అమలు చేయనున్నట్లు కుత్బుల్లాపూర్
Balka Suman : చెన్నూరు మున్సిపాలిటీలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. మల్లేశం గౌడ్ ఇంట్లో సోదాలు చేస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.
నర్సాపూర్, ఫిబ్రవరి9: అబద్ధపు హామీలతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, నర్సాపూర్లో ఒక్క అభివృద్ధి పని చేయని బీజేపీ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత తన్నీరు హరీష్ రావు
ప్రజాస్వామ్యయుతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక డబ్బు, బెదిరింపులతో అధికార కాంగ్రెస్ గెలిచేందుకు కుట్రలు పన్నుతుందని, అయినా కోదాడలో గెలుపు బీఆర్ఎస్దే అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నార�
మాయ మాటలు నమ్మి మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరింత గోస పడుతమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భార�
గడిచిన రెండు సంవత్సరాల్లో హామీల అమల్లో ఘోరంగా విఫలమైన అధికార కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డ్ మాజీ చైర్మన్ కోల�
దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంల�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తిరిగి కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. సోమవారం మిర్యా
గత పదేళ్లుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి దక్కుతుందని, ప్రజలు సెంటిమెంట్కు లొంగితే
KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలి�
Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవం�
Zaheerabad | మున్సిపాలిటీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ వార్డులోని ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారు.. ఎవరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఆరా తీస్తూ వారిని ప్రసన్నం చేసుకునేందుకు పరుగులు పెడుతున్నారు.