ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
మున్సిపల్ ఎన్నికల్లో నగర, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటేశారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. అడపాదడప ఉద్రిక్తతలు మినహా ఓటర్లు తమ ఓటు హకును వినియోగించుకో�
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉన్నది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నది. గెలుపు కోసం అమలు చేసిన వ్యూహం ఫలించిందని, ఫలితాలు ఆశించిన మేరకు వస్తాయని భరోసాతో ఉన్నది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు హకును వినియోగించుకున్నారు. జిల్లాలో 87.1 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో బ్యాలె ట్ బాక్సులను భువనగిరి�
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల అధికార యంత్రాంగం అధికారపార్టీకి కొమ్ము కాయడం బాధాకరమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. 13వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహ�
స్వల్ప ఘటనలు మినహా ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వ�
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు పాల్వంచ పట్టణంలో తన పార్టీ కండువా మెడలో వేసుకొని వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్పై దౌర్జన్యం..
మున్సిపల్ ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారి, సిబ్బందిని బండ బూతులు తిట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నా
మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో పోలింగ్ వాడీవేడిగా జరిగింది. ఎక్కడ చూసినా ఘర్షణలు, గొడవల మధ్య పోలింగ్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 వరకు కొనసాగింది.
మెదక్ జిల్లాలో బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ చెదురు మదురు ఘటనల మధ్య ముగిసింది. అధికార కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగారు.
దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, మండలాల నాయకులు, సీనియర్ నాయకులు..
Transgenders | పెద్దపల్లి పట్టణంలోని 22 వ వార్డులో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలిచారు.