ముంబై: బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు పిల్లల కండ్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న 4, 6, 14 ఏండ్ల వయసున్న ముగ్గురు పి�
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. నిన్నగాక మొన్న జరిగినట్లు అనిపించే ఈ విషాదం జరిగి అప్పుడే 365 రోజులు గడిచిపోయింది.
బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగం.. నటి అరెస్ట్ | బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాలు వాడరన్న ఆరోపణలతో ఓ బాలీవుడ్ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
ముంబైలోని ఓ నివాస సముదాయంలో బావిపై రోడ్డు వేశారు. అక్కడ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కుంగడంతో ఓ కారు బావిలో పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా
ముంబై: బయట పార్క్ చేసిన కారు అంతా చూస్తుండగా నీటి గుంతలో మునిగి మాయమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో �
ముంబై: ఒక మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస�
మృతుల్లో 8 మంది పిల్లలే.. ముంబైలో కూలిన భవనం ముంబై, జూన్ 10: ముంబైలో బుధవారం ఎడతెగని భారీ వర్షం కారణంగా మాల్వానీ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది పిల్లల�
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం | మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది.
జోరు వానలు| దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్ల