ముంబై : లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించినందుకు ప్రియురాలిని హత్య చేసిన వ్యక్తి ఆమె మృతదేహాన్ని బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చ్ సమీపంలో పడవేసిన ఘటన ముంబైలో వెలుగుచూసింది.తన వద్ద అప్పుగా తీస�
కాపాడిన కానిస్టేబుల్| రైలు ప్లాట్ఫామ్ మీది నుంచి బయల్దేరింది. అప్పుడే వేగం పుంజుకుంటుంది. ఆ రైలును ఎక్కేందుకు ఓ ప్రయత్నించాడు. అయితే రైలు అతనికంటే స్పీడ్ వెళ్తుండటంతో పట్టుతప్పి పడిపోయాడు. �
ముంబైలో సెంచరీ మార్క్ దాటిన పెట్రోల్
శనివారం పెరుగుదలతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఆంధ్రప్రదేశ్లోని......
Woman jumped before train: సరిగ్గా అప్పుడే ఎదురుగా లోకల్ రైలు వస్తుండటం గమనించిన నిందితురాలు ఒక్కసారిగా మహిళా కానిస్టేబుల్ను విదిలించుకుని రైలు పట్టాలపై దూకేసింది.
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు.. ముంబైలో సెంచరీ | వాహనదారులకు చమరు కంపెనీలు షాక్ ఇస్తూనే ఉన్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయికి చేరగా.. తాజాగా లీటర్ పెట్రోల్పై 28 పైసలు, లీటర్ డీజిల్లో 26 పైసలు పెంచాయి.
ముంబైలో చాలా రోజుల తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యిలోపే నమోదయ్యాయి.గడచిన 24 గంటల్లో కొత్తగా 929 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా వల్ల మరో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.మార్చి 2 తర్వాత అతి తక్కువ కేసులు
ముంబై: మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 21,273 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కరోనా వల్ల మరో 425 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర�
ముంబై : ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరొందిన ముంబైలోని ధారావి ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్ గా మారింది. మహమ్మారి కోరల్లో నలిగిన ధారావిలో గడిచిన 24 గంటల్లో కేవలం మూడు తాజా పాజిటివ్ కేసులు నమోదయ�
ముంబై: న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లా�
ముంబై: విదేశీ కంపెనీలు కేంద్రంతోనే వ్యవహరిస్తాయని, రాష్ట్రాలకు లేదా ప్రైవేటు కంపెనీలకు టీకాలు నేరుగా సరఫరా చేయవని ప్రచారం జరుగుతున్న సమయంలో రష్యాకు చెందిన స్పుత్నిక్-5 టీకా తయారీదారు నుంచి బృహన్ ముంబై క
ముంబైలో 1.18 కోట్ల విలువైన చరాస్ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ | దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో రూ.1.18 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 75 ఏళ్ల మహిళ సహ.. మరో వ్యక
ముంబై : దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ అడుగుతీసి బయటపెట్టాలంటే దేశంలోనే అత్యంత ఖరీదైన కాన్వాయ్ ఆయనను అనుసరించాల్సిందే. భారత్ లో ఓ ప్రైవేట్ వ్యక్తిని ఇంతటి ఖరీదైన కార్ల వరస అనుసరి�