ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల మరో 793 మంది మరణించారు. ఒక్క రోజే 71,966 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ము�
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత వన్డే స�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. నిన్నటి వరకు రోజుకు 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..సోమవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 37,236 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధా�
Man bites wife's nose: భర్త వేధింపులతో ఢిల్లీకి చెందిన ఓ మహిళ విసిగిపోయింది. అతనితో కలిసి ఉండటం కష్టమని భావించింది. అందుకే 11 ఏండ్ల కూతురును తీసుకుని
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 53,605 కేసులునమోదు కాగా 82,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. �
ముంబై: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రూ.21 కోట్ల విలువ చేసే 7 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకుంది. వారు ఆ యురేనియంను రూ.25 కోట్లకు అమ్మడానికి ప్రయత్నిస్త
దేశ ఆర్థిక రాజధాని ముంబైపై తుపాకులతో దాడి చేసి పెద్ద ఎత్తున మారణహోమానికి సూత్రధారి కసబ్కు ముంబై ప్రత్యేక కోర్టు 2010 లో సరిగ్గా ఇదే రోజున ఉరిశిక్ష ఖరారు చేసింది.