మాజీ మంత్రి| మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ముంబై : వాట్సాప్ గ్రూప్ లో సభ్యుల పోస్టులకు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లను బాధ్యుల్ని చేయలేమని బాంబే హైకోర్ట్ నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. వారి మధ్య ఉమ్మడి ఉద్దేశం, ముందస్తు ప్రణాళికతోనే ఇల�
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెస్లా ఇండియాపై కన్నేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే బెంగళూరులో రిజిస్టర్ కూడా చేసుకుంది. తాజాగా ఇండియాకు సంబంధించి హెడ్�
Mumbai police: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. గత మూడు రోజులుగా ఏ రోజు కూడా 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమో�
ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వ్యాక్సిన్ల కొరత ఆందోళన రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో నగరంలోని 52 వ్యాక్సినేషన్ కేంద్రాలు మూత�
ముంబై: రైల్వే పట్టాలపై పడిపోయిన బాలుడిని విరోచిత రీతిలో ముంబైకి చెందిన పాయింట్స్మ్యాన్ కాపాడిన విషయం తెలిసిందే. ఆ రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కేపై ప్రశంసల వర్షం కురిసింది. రైల్వేశాఖ మంత్రి పీయూష�
ముంబై : కర్ఫ్యూ సమయంలో తన ప్రియురాలిని మిస్ అవుతున్నట్లు, ఆమెను కలిసేందుకు దారేది అని అడిగిన ఓ నెటిజన్కు ముంబై పోలీసులు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ వినియోగదారుడికి ముంబై పోలీసులు హ�
ముంబై: దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు ఫుల్గా డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థ మీద ప్రధానంగా ప్రభావం చూపుతుండటంతో ఆ వైరస్ బారినపడిన వ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడ�
గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో ట�
ముంబైపై క్యాపిటల్స్ ఘన విజయం.. రాణించిన మిశ్రా, ధవన్ గతేడాది తమకు టైటిల్ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించి రోహిత్�
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ సినీ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఆయన తెరకెక్కించిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా, శుభ్ మంగల్ జ్యాధా సవావధాన్, తుంబాద్, లాల