12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య | ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది.
భారతదేశంలోని అత్యంత అందమైన, చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) ను సరిగ్గా 134 ఏండ్ల క్రితం నిర్మించారు. భారతదేశంలో తాజ్ మహల్ తర్వాత ఈ భవనం ఎక్కువ ప్రాముఖ్యత గలదని
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై కండివాలి ప్రాంతంలోని హిరానందాని హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ నివాసితులను నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో మోసగించిన కేసులో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చే
ముంబై: బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు పిల్లల కండ్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న 4, 6, 14 ఏండ్ల వయసున్న ముగ్గురు పి�
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. నిన్నగాక మొన్న జరిగినట్లు అనిపించే ఈ విషాదం జరిగి అప్పుడే 365 రోజులు గడిచిపోయింది.
బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగం.. నటి అరెస్ట్ | బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాలు వాడరన్న ఆరోపణలతో ఓ బాలీవుడ్ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
ముంబైలోని ఓ నివాస సముదాయంలో బావిపై రోడ్డు వేశారు. అక్కడ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కుంగడంతో ఓ కారు బావిలో పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా
ముంబై: బయట పార్క్ చేసిన కారు అంతా చూస్తుండగా నీటి గుంతలో మునిగి మాయమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో �