టాలీవుడ్ స్టార్స్ దృష్టి ముంబైపై పడింది. అక్కడ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడమే కాదు ముంబైలో ఖరీదైన ఫ్లాటులు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ము�
ముంబై : గతంలో కరోనా హాట్స్పాట్గా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై కీలక మైలురాయిని చేరుకుంది. నగర జనాభాలో వ్యాక్సినేషన్కు అర్హత ఉన్న వారిలో సగం మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార�
ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. అజిత్ పవార్, ఆయన భార్యకు చెందినదిగా భావిస్తున్న రూ.65 కోట్ల విలువైన ఒక షుగర్ మిల్ను ఈడీ జప్తు చేసింది.
కానిస్టేబుల్| తాను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే రైలు అక్కడ ఆగలేదు. అది ఆగేదాక ఆ ప్రయాణికుడూ వేచి ఉండలేదు. అనుకున్నదే తడవుగా.. రైళ్లో నుంచి దిగేశాడు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో పట్టు కోల్పోయాడ�
ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్�
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా | సీనియర్ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో రెండు రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముంబై, జూన్ 26: తాను ముంబైలో ఉన్న బార్ల యజమానుల నుంచి రూ.4.7 కోట్లు వసూలు చేశానని అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు ఒప్పుకొన�
న్యూఢిల్లీ, జూన్ 25: తమ తాజ్ బ్రాండ్.. ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్గా గుర్తింపును సాధించిందని టాటా గ్రూప్ ఆతిథ్య రంగ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) శుక్రవారం తెలిపింది. ‘హ�