కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
వ్యాక్సిన్లు లేక వారణాసిలో 62% కేంద్రాలు మూసివేత ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో నిండుకున్న వ్యాక్సిన్ నిల్వలు నేటి నుంచి ముంబైలో వ్యాక్సినేషన్ బంద్: మేయర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 �
న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరాల తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో న్యూయార్క్ సిటీని వెనక్కి చైనా రాజధాని బీజింగ్ తొలి స్థానంలో నిలవడం విశేషం. గతేడాది కర�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లు తమకు వద్దంటే వద్దంటున్నారు ముంబైలోని వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్లు. నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంపై వాళ్లు ఆం�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే 30,296 మంది కోలుకున్నారు. ముంబై నగరంలోనే కొ�
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ టీకా నిల్వలు అడుగంటనున్నాయి. కేవలం మరో మూడు రోజులకు సరిపడే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు మ
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు నియంత్రణలతో ముందుకొచ్చిన క్రమంలో తాజాగా ముంబైలో అన్ని బీచ్లు, గార్డెన్లు, బహిరంగ మైదానాలను ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ �
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, కఠిన నియంత్రణలు అమలవుతుండటంతో మళ్లీ గత ఏడాది పరిస్ధితులు పునరావృతమవుతున్నాయి. ముంబైలో పనిచేస్తూ పొట్టపోసుకునే యూపీ, బిహార్, బెంగాల్
ముంబై: సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే మంగళవారం ముంబై చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హోటల్కు వెళ్లారు. కరోనా నేపథ్యంలో ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ కారణంగా స్టార్
మహారాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ముంబై: కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నా ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై వేదికగా మ్యాచ్లు యథాతథంగా జరుగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం తె�
ముంబై: ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని ఆంక్షల నడుమ ఐపీఎల్ మ్యాచ్లను నిర్�
జైపూర్: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రీతిలో జరిగింది. ఈ జె�