బర్త్ డే పార్టీలో డ్రగ్స్ వినియోగం.. నటి అరెస్ట్ | బర్త్డే పార్టీలో మాదక ద్రవ్యాలు వాడరన్న ఆరోపణలతో ఓ బాలీవుడ్ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.
ముంబైలోని ఓ నివాస సముదాయంలో బావిపై రోడ్డు వేశారు. అక్కడ కార్లను పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డు కుంగడంతో ఓ కారు బావిలో పడిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా
ముంబై: బయట పార్క్ చేసిన కారు అంతా చూస్తుండగా నీటి గుంతలో మునిగి మాయమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో �
ముంబై: ఒక మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు వారి చదువుకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని తెలిపారు. మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస�
మృతుల్లో 8 మంది పిల్లలే.. ముంబైలో కూలిన భవనం ముంబై, జూన్ 10: ముంబైలో బుధవారం ఎడతెగని భారీ వర్షం కారణంగా మాల్వానీ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 12 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది పిల్లల�
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం | మహారాష్ట్రలోని ముంబైలో విషాదం చోటు చేసుకున్నది. మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని న్యూకలెక్టర్ కాంపౌండ్లో బుధవారం రాత్రి ఓ నివాస భవనం కూలిపోయింది.
జోరు వానలు| దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జోరుగా వానలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోకి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో ముంబైలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్ల
విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు | బెంగాల్లో విస్తారా ఎయిర్ లైన్స్కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్కు 15 నిమిషాల ముందు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో అందులో ప్ర�
దిలీప్ కుమార్ను పరామర్శించిన శరాద్ పవార్ | శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ ఈ ఉదయం ముంబైలోని ఖార్ హిందూజ దవాఖానలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98)ను ఎన్సీపీ అధినేత శరాద్ పవార్ పరామర్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,659 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మార్చి 10 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో కరోనా �
మహారాష్ట్ర కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా మొదటి లాక్ డౌన్ నుంచి నిలుస్తోంది. అయితే రోజూ వారి పనులు చేసుకునే వారు మాత్రం తమ పనులను కొనసాగిస్తున్నారు