దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కొత్తగా 39,923 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో 695 మంది మరణించారు. 24 గంటల్లో 53,249 మంది కోలుకొని డిశ్చార�
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైల�
ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నియంత్రణలు అమలవుతున్నా డ్రగ్స్ సరఫరాదారులు అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై పోలీసులు బుధవారం రూ 28 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఓ
ముంబై : కొవిడ్-19 థర్డ్ వేవ్ ను సమర్ధంగా కట్టడి చేసేందుకు మౌలిక వసతులను మెరుగుపరుచుకునేలా మహారాష్ట్రలో లాక్డౌన్ ను పొడిగించాలని మంత్రి అస్లాం షేక్ బుధవారం పేర్కొన్నారు. విదేశాల నుంచి వ్యాక్స
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 40,956 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొవిడ్ వల్ల మరో 793 మంది మరణించారు. ఒక్క రోజే 71,966 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ము�
పరిమిత ఓవర్ల సిరీస్ కోసం వచ్చే జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.ఈ సిరీస్ కోసం భారత్ క్రికెట్ జట్టు జూలై 5న శ్రీలంకకు చేరుకుంటుంది. తప్పనిసరి క్వారంటైన్ పూర్తైన తర్వాత వన్డే స�
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. నిన్నటి వరకు రోజుకు 50వేలకు పైగా నమోదైన పాజిటివ్ కేసులు..సోమవారం ఆ సంఖ్య భారీగా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 37,236 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధా�
Man bites wife's nose: భర్త వేధింపులతో ఢిల్లీకి చెందిన ఓ మహిళ విసిగిపోయింది. అతనితో కలిసి ఉండటం కష్టమని భావించింది. అందుకే 11 ఏండ్ల కూతురును తీసుకుని
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా ప్రతిరోజూ50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 53,605 కేసులునమోదు కాగా 82,266 మంది డిశ్చార్జ్ అయ్యారు. �