9 మంది కరోనా రోగుల సజీవదహనంముంబైలోని దవాఖానలో అగ్నిప్రమాదంబాధిత కుటుంబాలకు సీఎం ఠాక్రే క్షమాపణముంబై, మార్చి 26: అది కరోనా రోగులు చికిత్స పొందుతున్న దవాఖాన. గురువారం అర్ధరాత్రి దాటింది. అంతా గాఢనిద్రలో మున
ముంబై : ప్రియురాలి(౩౩)ని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన అనంతరం చార్టెడ్ అకౌంటెంట్(54) థానే హోటల్లోని నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశ ఆర్థిక రాజధానిలో కలకలం రేపింది. ప్�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొవిడ్ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మరణించారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్లో సన్రైజ్ హాస్పిటల్ ఉన్నది. మాల్లోని �
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భాండప్ ప్రాంతంలోని ఓ కరోనా దవాఖానలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది మృతిచెందారు. పలువురు గా�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వ�
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా పరిస్థితి మరింత దిగజారుతున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో గరిష్ఠంగా 5,185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 మందికి డబుల్ మ్యుటేట్ స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్గా ని
ముంబై : మహారాష్ట్రతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో నగరంలోని జుహు బీచ్ మూసివేత దిశగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. సిటీలోని అం�
ముంబై : సమోసాలు, పానీపూరి, చాట్ మొదలుకుని అల్పాహారం వరకూ వంటకం ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు క్రేజీగా మారింది. బయట లభించే ఆహార పదార్ధాల రుచితో పాటు వాటిని ఎలా సర్వ్ చేస్తున్నారనేదీ ఆసక్తి రేపుతోంది. ముం�
తుక్కు పాలసీపై జెఫరీస్ అంచనా ముంబై, మార్చి 22: పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తుక్కు (స్క్రాప్) పాలసీని ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశం, లక
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు తప్పనిసరి క్వార�
మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంచలన ఆరోపణలు ముంబై, మార్చి 20: ముకేశ్ అంబానీ కేసులో ఇటీవల క్రమశిక్షణ చర్యల కింద ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి బదిలీ అయిన పరంబీర్సింగ్ మహారాష్ట్ర
అద్భుత ప్రతిభ ఉన్నా ఆర్థికంగాలేని అనాథ విద్యార్థి ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ క్యాంపస్లో సీటు కోర్సు పూర్తిచేయటానికి రూ.13 లక్షలు ఖర్చు దాతల సహాయంకోసం మొహ్మద్ అక్బర్ ఎదురుచూపు ఆర్కేపురం, మార్�