ఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
ముంబై : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించారు. వారిలాగానే ముంబైకి చెందిన చెఫ్ పంకజ్ నెరూర్కర్ సైతం కొవిడ్-19 విసిరిన సవాళ్లతో వీధినపడ్డాడు. �
ముంబై: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే, ఆయన సతీమణి సీమా అథవాలే ఇవాళ కొవిడ్ టీకా తొలి డోస్లు తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్ వైద్యసిబ్బంది వారికి టీకాలు వేశారు. ఈ సందర్
ముంబై: నాలుగేండ్ల బాలికను లైంగికంగా వేధించిన 80 ఏండ్ల వృద్ధ దంపతులకు పోక్సో ప్రత్యేక కోర్టు పదేండ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గిర్గావ్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జ
ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులపై దోపిడీ ముఠా దాడికి తెగబడింది. కార్టర్ రోడ్లో ఓ వ్యక్తిపై దోపిడీ దొంగలు కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకున్న ఇద్దరు మహిళలపైనా దుండగులు ద�
ముంబై : ఇంటి ముందు చెత్త వేశారని ప్రశ్నించినందుకు పొరుగింటి మహిళ చంపుతానని బెదిరించడంతో ఆందోళనకు లోనైన బాలిక(11) బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలోని మన్ఖుర్ధ్ ప్రాంతంలో వెలుగుచూసింది. మైనర్ బాలిక తీ�
బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ తన బాయ్ఫ్రెండ్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు కొన్ని ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని ఓ చైనీస్ రెస్టార
న్యూఢిల్లీ: భారత ఓపెనర్ పృథ్వీ షా (123 బంతుల్లో 185 నాటౌట్; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ సెంచరీ బాదడంతో ముంబై జట్టు విజయ్ హజారే టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై 9 వికె�
ముంబై : దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తున్నది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి అదుపులోకి రానిపక్షంలో ముంబైలో మళ్�
ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక బామ్మ కరోనా టీకా వేయించుకుని వందవ పుట్టిన రోజు జరుపుకున్నారు. ముంబైలోని అంధేరిలో నివాసం ఉండే ప్రభుతి ఖేద్కర్ శుక్రవారం ఆశ్చర్యానికి గురయ్యారు. కరోనా టీకా కోసం ఆమె బాంద్రా �
ముంబై: వర్ధమాన నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. ముంబైలోని కూపర్ ఆస్పత్రిలో వైద్యులు ఆమెకు టీకా ఇచ్చారు. అనంతరం ఆమె నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా తీసుకోండి అని ట్వీ�
ముంబై : పోలీసుగా ఫోజు కొడుతూ బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగే జనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. మహిం పోలీసులు గడిచిన బుధవార�
ముంబై : ఎయిర్క్రాఫ్ట్ టాయిలెట్లో కస్టమ్స్ అధికారులు దాదాపు మూడు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ముంబై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంటలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా కస్టమ్స్ అధిక