ముంబై: మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) గురువారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రూ.21 కోట్ల విలువ చేసే 7 కిలోల యురేనియంను స్వాధీనం చేసుకుంది. వారు ఆ యురేనియంను రూ.25 కోట్లకు అమ్మడానికి ప్రయత్నిస్త
దేశ ఆర్థిక రాజధాని ముంబైపై తుపాకులతో దాడి చేసి పెద్ద ఎత్తున మారణహోమానికి సూత్రధారి కసబ్కు ముంబై ప్రత్యేక కోర్టు 2010 లో సరిగ్గా ఇదే రోజున ఉరిశిక్ష ఖరారు చేసింది.
ముంబై: మహారాష్ర్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. ప్రస్తుత�
ముంబై : కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను అధిగమించాలంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రి
కరోనా కేసులు | దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మహారాష్ర్ట ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఆ రాష్ర్ట రాజధాని ముంబైలోనూ అదే స్థాయిలో
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భా�
ముంబై: పిల్లి తోక కత్తిరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో నివాసం ఉండే ఒక వ్యక్తి ఇంటికి ప్రతి రోజు ఒక పిల్లి వచ్చే�