ముంబై : కర్ఫ్యూ సమయంలో తన ప్రియురాలిని మిస్ అవుతున్నట్లు, ఆమెను కలిసేందుకు దారేది అని అడిగిన ఓ నెటిజన్కు ముంబై పోలీసులు చమత్కారంగా సమాధానం ఇచ్చారు. ట్విట్టర్ వినియోగదారుడికి ముంబై పోలీసులు హ�
ముంబై: దేశంలో కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో వివిధ ఆస్పత్రుల్లో ఆక్సిజన్కు ఫుల్గా డిమాండ్ పెరిగింది. కరోనా వైరస్ శ్వాసవ్యవస్థ మీద ప్రధానంగా ప్రభావం చూపుతుండటంతో ఆ వైరస్ బారినపడిన వ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉన్నది. గత రెండు వారాలుగా రోజూ 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. బయటి జనాలనేగాక ఇప్పుడు జైల్లో ఖైదీలను కూడా కరోనా గడగడ�
గతేడాది కరోనాతో అన్నిపండగలకు దూరంగా ఉన్నారు దేశప్రజలు. చివరకు శ్రీరామనవమి కూడా చేసుకోలేకపోయారు. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది. సెకండ్ వేవ్ తో అన్నిరాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కోవిడ్ రోగులతో ట�
ముంబైపై క్యాపిటల్స్ ఘన విజయం.. రాణించిన మిశ్రా, ధవన్ గతేడాది తమకు టైటిల్ దూరం చేసిన ముంబైపై ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో ఒత్తిడిని జయించి రోహిత్�
బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ సినీ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. ఆయన తెరకెక్కించిన తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, రాంజానా, శుభ్ మంగల్ జ్యాధా సవావధాన్, తుంబాద్, లాల
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై సహా కొన్ని జిల్ల
ముంబై: మహారాష్ట్రలో వారంత లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ఎన్జీవో సంస్థ నగరంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. పేదల
ముంబై: కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేయడానికి ముంబైకి చెందిన హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అంతకుముందు
ముంబై: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ముంబై మహానగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కొవిడ్ పేషెంట్ల�
ముంబై పోలీసులు మానవత్వం చూపించారు. వర్లీనాకా ప్రాంతంలో ఓ మహిళ నడిరోడ్డుపై స్పృహ కోల్పోయి ఉందని వర్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. వెంటనే అలర్టైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గర్భిణిగా �
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బోణీ చేసింది.మంగళవారం చెపాక్ వేదికగా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. 153 పరుగుల ఛేదనల