చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్ధశతకం సాధించి జోరుమీ�
ముంబై : దేశ ఆర్థిక రాజధానిని మరోసారి కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో మహమ్మారి కట్టడికి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పలు చర్యలు చేపడుతోంది. నగరంలోని కొన్ని ఫోర్ స్టార్, ఫైవ్స్టార్ హ�
ముంబై : ధారావి.. ముంబైలో అతిపెద్ద స్లమ్. ఇక్కడ సుమారు ఆరు లక్షల మంది జనాభా ఉంటారు. కానీ గత ఏడాది కోవిడ్19ను ఆ స్లమ్ అత్యంత సమర్థవంతంగా నియంత్రించింది. నిజానికి సోషల్ డిస్టాన్సింగ్ ఇక్కడ పాటించ
అగ్నిప్రమాదం | నావీ ముంబై పరిధిలోని వైశాలి రైల్వే స్టేషన్ సమీపంలోని రియల్ టెక్ పార్క్ భవనంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 14 అంతస్తులో మంటలు దావానంలా వ్యాపించి పొగలు కమ్
ముంబై: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసొలేషన్ కోచ్లను రైల్వే సిద్ధం చేస్తున్నది. తమ వద్ద 386 ఐసొలేషన్ కోచ్లు అందుబాటులో ఉన్నట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. ఇందులో 128 కోచ్లు ముంబై డివిజన్
ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై మహానగరమది! ఇవాళ ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వీకెండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండ�
కరోనా వ్యాక్సిన్| దేశంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఇప్పుడు వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. తగిన మోతాదులో టీకాలు అందుబాటులో లేకపోవడంతో మూడు రోజులపాటు ప్రైవేటు వ్యాక్సిన్ కేంద్రాల�
వ్యాక్సిన్లు లేక వారణాసిలో 62% కేంద్రాలు మూసివేత ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో నిండుకున్న వ్యాక్సిన్ నిల్వలు నేటి నుంచి ముంబైలో వ్యాక్సినేషన్ బంద్: మేయర్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అక్కడ రికార్డు స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కఠిన ఆంక్షలు విధించినా కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడచిన 24 �
న్యూయార్క్: ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరాల తాజా జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో న్యూయార్క్ సిటీని వెనక్కి చైనా రాజధాని బీజింగ్ తొలి స్థానంలో నిలవడం విశేషం. గతేడాది కర�
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్లు తమకు వద్దంటే వద్దంటున్నారు ముంబైలోని వాంఖడే స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్లు. నగరంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోతుండటంపై వాళ్లు ఆం�
ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 59,907 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 322 మంది మృతిచెందారు. ఒక్కరోజు వ్యవధిలోనే 30,296 మంది కోలుకున్నారు. ముంబై నగరంలోనే కొ�
ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ టీకా నిల్వలు అడుగంటనున్నాయి. కేవలం మరో మూడు రోజులకు సరిపడే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు మ
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో మహారాష్ట్ర ప్రభుత్వం పలు నియంత్రణలతో ముందుకొచ్చిన క్రమంలో తాజాగా ముంబైలో అన్ని బీచ్లు, గార్డెన్లు, బహిరంగ మైదానాలను ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకూ �