ప్రజలు సిద్ధంగాఉండాలన్న ఉద్ధవ్ ఠాక్రే మార్గదర్శకాలపై అధికారులకు ఆదేశాలు కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన ముంబై, మార్చి 28: కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్�
ముంబై : కరోనా కట్టడికి ముంబైలో ఈనెల 28 రాత్రి పదిగంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుందని నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ శనివారం పేర్కొన్నారు. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తామని, హోటళ్లు,
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ డ్రగ్ రాకెట్ను అధికారులు చేధించారు. డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఇద్దరిని వారి ఇండ్లపై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందం వారిని అరెస్ట్ చ�
9 మంది కరోనా రోగుల సజీవదహనంముంబైలోని దవాఖానలో అగ్నిప్రమాదంబాధిత కుటుంబాలకు సీఎం ఠాక్రే క్షమాపణముంబై, మార్చి 26: అది కరోనా రోగులు చికిత్స పొందుతున్న దవాఖాన. గురువారం అర్ధరాత్రి దాటింది. అంతా గాఢనిద్రలో మున
ముంబై : ప్రియురాలి(౩౩)ని కత్తితో పొడిచి తీవ్రంగా గాయపరిచిన అనంతరం చార్టెడ్ అకౌంటెంట్(54) థానే హోటల్లోని నాలుగవ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన దేశ ఆర్థిక రాజధానిలో కలకలం రేపింది. ప్�
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని కొవిడ్ దవాఖానలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పది మంది మరణించారు. భాండప్ ప్రాంతంలోని డ్రీమ్స్ మాల్లో సన్రైజ్ హాస్పిటల్ ఉన్నది. మాల్లోని �
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. భాండప్ ప్రాంతంలోని ఓ కరోనా దవాఖానలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తొమ్మిది మంది మృతిచెందారు. పలువురు గా�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇది ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వ�
న్యూఢిల్లీ: వినియోగదారులకు చుక్కలు చూపించిన పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ చమురు సంస్థలు కూడా పెట్రో ధరలను స్వల్పంగా తగ్గించాయి. నిన్న �
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా పరిస్థితి మరింత దిగజారుతున్నది. గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో గరిష్ఠంగా 5,185 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 21 మందికి డబుల్ మ్యుటేట్ స్ట్రెయిన్ వైరస్ పాజిటివ్గా ని