ముంబై : మహారాష్ట్రతో పాటు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొవిడ్-19 కేసుల పెరుగుదలతో నగరంలోని జుహు బీచ్ మూసివేత దిశగా బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నిర్ణయించవచ్చని భావిస్తున్నారు. సిటీలోని అం�
ముంబై : సమోసాలు, పానీపూరి, చాట్ మొదలుకుని అల్పాహారం వరకూ వంటకం ఏదైనా స్ట్రీట్ ఫుడ్ ఇప్పుడు క్రేజీగా మారింది. బయట లభించే ఆహార పదార్ధాల రుచితో పాటు వాటిని ఎలా సర్వ్ చేస్తున్నారనేదీ ఆసక్తి రేపుతోంది. ముం�
తుక్కు పాలసీపై జెఫరీస్ అంచనా ముంబై, మార్చి 22: పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల తుక్కు (స్క్రాప్) పాలసీని ప్రవేశపెట్టింది. దీని ఉద్దేశం, లక
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఆటగాళ్లు ముంబై చేరుకున్నారు. జట్టు ప్రాక్టీస్ క్యాంప్ ప్రారంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు తప్పనిసరి క్వార�
మహారాష్ట్ర హోంమంత్రిపై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సంచలన ఆరోపణలు ముంబై, మార్చి 20: ముకేశ్ అంబానీ కేసులో ఇటీవల క్రమశిక్షణ చర్యల కింద ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి బదిలీ అయిన పరంబీర్సింగ్ మహారాష్ట్ర
అద్భుత ప్రతిభ ఉన్నా ఆర్థికంగాలేని అనాథ విద్యార్థి ఐసీఎఫ్ఏఐ బిజినెస్ స్కూల్ క్యాంపస్లో సీటు కోర్సు పూర్తిచేయటానికి రూ.13 లక్షలు ఖర్చు దాతల సహాయంకోసం మొహ్మద్ అక్బర్ ఎదురుచూపు ఆర్కేపురం, మార్�
ఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంల�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
ముంబై : కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయి ప్రత్యామ్నాయాల కోసం అన్వేషించారు. వారిలాగానే ముంబైకి చెందిన చెఫ్ పంకజ్ నెరూర్కర్ సైతం కొవిడ్-19 విసిరిన సవాళ్లతో వీధినపడ్డాడు. �
ముంబై: కేంద్రమంత్రి రాందాస్ అథవాలే, ఆయన సతీమణి సీమా అథవాలే ఇవాళ కొవిడ్ టీకా తొలి డోస్లు తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్ వైద్యసిబ్బంది వారికి టీకాలు వేశారు. ఈ సందర్
ముంబై: నాలుగేండ్ల బాలికను లైంగికంగా వేధించిన 80 ఏండ్ల వృద్ధ దంపతులకు పోక్సో ప్రత్యేక కోర్టు పదేండ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గిర్గావ్ ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జ
ముంబై : దేశ ఆర్థిక రాజధానిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులపై దోపిడీ ముఠా దాడికి తెగబడింది. కార్టర్ రోడ్లో ఓ వ్యక్తిపై దోపిడీ దొంగలు కత్తితో దాడి చేస్తుండగా అడ్డుకున్న ఇద్దరు మహిళలపైనా దుండగులు ద�
ముంబై : ఇంటి ముందు చెత్త వేశారని ప్రశ్నించినందుకు పొరుగింటి మహిళ చంపుతానని బెదిరించడంతో ఆందోళనకు లోనైన బాలిక(11) బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముంబైలోని మన్ఖుర్ధ్ ప్రాంతంలో వెలుగుచూసింది. మైనర్ బాలిక తీ�
బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ తన బాయ్ఫ్రెండ్, సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు కొన్ని ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ముంబైలోని ఓ చైనీస్ రెస్టార