ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, కఠిన నియంత్రణలు అమలవుతుండటంతో మళ్లీ గత ఏడాది పరిస్ధితులు పునరావృతమవుతున్నాయి. ముంబైలో పనిచేస్తూ పొట్టపోసుకునే యూపీ, బిహార్, బెంగాల్
ముంబై: సౌతాఫ్రికా పేస్ ద్వయం కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే మంగళవారం ముంబై చేరుకున్నారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ హోటల్కు వెళ్లారు. కరోనా నేపథ్యంలో ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్ కారణంగా స్టార్
మహారాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ముంబై: కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నా ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై వేదికగా మ్యాచ్లు యథాతథంగా జరుగనున్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ సోమవారం తె�
ముంబై: ముంబై వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు అనుమతి ఇచ్చినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని ఆంక్షల నడుమ ఐపీఎల్ మ్యాచ్లను నిర్�
జైపూర్: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రీతిలో జరిగింది. ఈ జె�
డ్రగ్స్ కేసు | డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది
చ.అ. రూ. 1,61,670 l ముంబైలో కొనుగోలు చేసిన డీమార్ట్ అధినేత దమానీ ముంబై: సూపర్ రిటైల్ మార్కెట్ దిగ్గజం డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ.. ముంబైలో ఏకంగా రూ.1,001 కోట్లతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని అ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మంద�
ఈ ఫొటో చూసి ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు.
ముంబై, మార్చి 29: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు గాల్ బ్లాడర్కు (పిత్తాశయానికి) సంబంధించిన శస్త్రచికిత్స చేయనున్నారు. పవార్ ఆదివారం సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో బాధపడటంతో ముంబై బ్రీచ్ కాండీ దవ�