ముంబై : భార్యను కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన వ్యక్తిని 24 గంటల్లోపే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్ సెంటర్ లో వైర్ ను కట్ చేసి నిందితుడు పారిపోయాడు.బాంద్రా, బొరివల�
ముంబై : ఇద్దరు టాంజానియా వ్యక్తులు దేశంలోకి రూ 13.35 కోట్ల విలువైన కొకైన్ ను తరలిస్తూ ముంబై ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు వెల్లడించాయి. నిందిత
Maharastra restrictions: మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరో రెండు వారాలకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో రోజురోజుకు
లాక్డౌన్ పుణ్యమా అని రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.. జంతువులు, పక్షులకు కాస్త స్వేచ్ఛ దొరికింది.. దీంతో వాహనాల రద్దీ కారణంగా మొన్నటివరకు రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతికిన మూగజీవాలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రో�
బతుకుతామన్న నమ్మకం, మనకేమీ కాదన్న ధైర్యం ఉంటే చాలు ఎలాంటి అనారోగ్యం నుంచైనా బతికి బయటపడవచ్చనంటారు. ఆ మాటని నిజం చేశారు ఈ 75ఏళ్ల వృద్ధురాలు. ముంబైలోని ఘట్ కోపర్ కు చెందిన శైలజ నక్వే కోవిడ్ బారిన పడ్డారు. �
మాజీ మంత్రి| మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
ముంబై : వాట్సాప్ గ్రూప్ లో సభ్యుల పోస్టులకు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లను బాధ్యుల్ని చేయలేమని బాంబే హైకోర్ట్ నాగపూర్ బెంచ్ స్పష్టం చేసింది. వారి మధ్య ఉమ్మడి ఉద్దేశం, ముందస్తు ప్రణాళికతోనే ఇల�
రైళ్లు రద్దు| ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్ప్రెస్ రైళ్లు, సికింద్రాబాద్-బీదర్ ఎక్స్ప్రెస్,
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వెహికిల్ మానుఫ్యాక్చరింగ్ కంపెనీ టెస్లా ఇండియాపై కన్నేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే బెంగళూరులో రిజిస్టర్ కూడా చేసుకుంది. తాజాగా ఇండియాకు సంబంధించి హెడ్�
Mumbai police: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నది. గత మూడు రోజులుగా ఏ రోజు కూడా 50 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమో�
ముంబై : కొవిడ్ మహమ్మారిపై పోరాటంలో ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య, పోలీసు సిబ్బందికి ముంబైకి చెందిన వ్యాపారవేత్త కేతన్ రావల్ తన వానిటీ వ్యాన్లను ఉచితంగా అందించాడు. ఈ వ్యానిటీ వ్యాన్లలో బెడ్, వాష్ రూమ్, డ
ముంబై : కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న వేళ దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో వ్యాక్సిన్ల కొరత ఆందోళన రేకెత్తిస్తోంది. వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో నగరంలోని 52 వ్యాక్సినేషన్ కేంద్రాలు మూత�
ముంబై: రైల్వే పట్టాలపై పడిపోయిన బాలుడిని విరోచిత రీతిలో ముంబైకి చెందిన పాయింట్స్మ్యాన్ కాపాడిన విషయం తెలిసిందే. ఆ రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కేపై ప్రశంసల వర్షం కురిసింది. రైల్వేశాఖ మంత్రి పీయూష�