డ్రగ్స్ కేసు | డ్రగ్స్ కేసులో బాలీవుడ్ వివాదాస్పద నటుడు అజాజ్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది
చ.అ. రూ. 1,61,670 l ముంబైలో కొనుగోలు చేసిన డీమార్ట్ అధినేత దమానీ ముంబై: సూపర్ రిటైల్ మార్కెట్ దిగ్గజం డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ.. ముంబైలో ఏకంగా రూ.1,001 కోట్లతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. దక్షిణ ముంబైలోని అ�
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. రెండో దశలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 49,447 మంద�
ఈ ఫొటో చూసి ఏ ఏడారి ప్రాంతమో అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఎప్పుడు జనాలతో కళకళలాడే ముంబై బీచ్ ఇది!! కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో ఇటీవల లాక్డౌన్ విధించారు.
ముంబై, మార్చి 29: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్కు గాల్ బ్లాడర్కు (పిత్తాశయానికి) సంబంధించిన శస్త్రచికిత్స చేయనున్నారు. పవార్ ఆదివారం సాయంత్రం పొత్తికడుపులో నొప్పితో బాధపడటంతో ముంబై బ్రీచ్ కాండీ దవ�
ప్రజలు సిద్ధంగాఉండాలన్న ఉద్ధవ్ ఠాక్రే మార్గదర్శకాలపై అధికారులకు ఆదేశాలు కొవిడ్ నిబంధనల ఉల్లంఘనపై ఆందోళన ముంబై, మార్చి 28: కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో మళ్లీ సంపూర్ణ లాక్�
ముంబై : కరోనా కట్టడికి ముంబైలో ఈనెల 28 రాత్రి పదిగంటల నుంచి నైట్ కర్ఫ్యూ అమలవుతుందని నగర మేయర్ కిషోరి పెడ్నేకర్ శనివారం పేర్కొన్నారు. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతిస్తామని, హోటళ్లు,
ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ డ్రగ్ రాకెట్ను అధికారులు చేధించారు. డ్రగ్స్ను సరఫరా చేస్తున్న ఇద్దరిని వారి ఇండ్లపై దాడి చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బృందం వారిని అరెస్ట్ చ�