ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై సహా కొన్ని జిల్ల
ముంబై: మహారాష్ట్రలో వారంత లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఒక ఎన్జీవో సంస్థ నగరంలోని నిరుపేదలకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నది. పేదల
ముంబై: కరోనా నియంత్రణకు భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేయడానికి ముంబైకి చెందిన హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అంతకుముందు
ముంబై: కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో ముంబై మహానగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. గురువారం నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు అనుసంధానంగా ఫైవ్ స్టార్ హోటళ్లలోనూ కొవిడ్ పేషెంట్ల�
ముంబై పోలీసులు మానవత్వం చూపించారు. వర్లీనాకా ప్రాంతంలో ఓ మహిళ నడిరోడ్డుపై స్పృహ కోల్పోయి ఉందని వర్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ వచ్చింది. వెంటనే అలర్టైన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గర్భిణిగా �
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ బోణీ చేసింది.మంగళవారం చెపాక్ వేదికగా ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ను 10 పరుగుల తేడాతో ఓడించింది. 153 పరుగుల ఛేదనల
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ స్వల్ప వ్యవధిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అర్ధశతకం సాధించి జోరుమీ�
ముంబై : దేశ ఆర్థిక రాజధానిని మరోసారి కరోనా వైరస్ వణికిస్తున్న క్రమంలో మహమ్మారి కట్టడికి బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పలు చర్యలు చేపడుతోంది. నగరంలోని కొన్ని ఫోర్ స్టార్, ఫైవ్స్టార్ హ�
ముంబై : ధారావి.. ముంబైలో అతిపెద్ద స్లమ్. ఇక్కడ సుమారు ఆరు లక్షల మంది జనాభా ఉంటారు. కానీ గత ఏడాది కోవిడ్19ను ఆ స్లమ్ అత్యంత సమర్థవంతంగా నియంత్రించింది. నిజానికి సోషల్ డిస్టాన్సింగ్ ఇక్కడ పాటించ
అగ్నిప్రమాదం | నావీ ముంబై పరిధిలోని వైశాలి రైల్వే స్టేషన్ సమీపంలోని రియల్ టెక్ పార్క్ భవనంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 14 అంతస్తులో మంటలు దావానంలా వ్యాపించి పొగలు కమ్
ముంబై: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఐసొలేషన్ కోచ్లను రైల్వే సిద్ధం చేస్తున్నది. తమ వద్ద 386 ఐసొలేషన్ కోచ్లు అందుబాటులో ఉన్నట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. ఇందులో 128 కోచ్లు ముంబై డివిజన్
ఎప్పుడు రద్దీగా ఉండే ముంబై మహానగరమది! ఇవాళ ఇలా నిర్మానుష్యంగా కనిపించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వీకెండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో ఎప్పుడు రద్దీగా ఉండ�