ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జరి
ప్రాజెక్ట్ ఇంజినీర్| దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డీక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య | ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది.
భారతదేశంలోని అత్యంత అందమైన, చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) ను సరిగ్గా 134 ఏండ్ల క్రితం నిర్మించారు. భారతదేశంలో తాజ్ మహల్ తర్వాత ఈ భవనం ఎక్కువ ప్రాముఖ్యత గలదని
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై కండివాలి ప్రాంతంలోని హిరానందాని హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ నివాసితులను నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో మోసగించిన కేసులో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చే
ముంబై: బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు పిల్లల కండ్లను వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కరోనా నుంచి కోలుకున్న 4, 6, 14 ఏండ్ల వయసున్న ముగ్గురు పి�
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయింది. నిన్నగాక మొన్న జరిగినట్లు అనిపించే ఈ విషాదం జరిగి అప్పుడే 365 రోజులు గడిచిపోయింది.