ముంబై: మహారాష్ర్టలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 51,880 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్క రోజు వ్యవధిలో 65,934 మంది కరోనా నుంచి కోలుకోగా.. 891 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. ప్రస్తుత�
ముంబై : కరోనా వైరస్ థర్డ్ వేవ్ ను అధిగమించాలంటే ఎక్కువ మంది ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలని ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ అన్నారు. 18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రి
కరోనా కేసులు | దేశంలోనే కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మహారాష్ర్ట ప్రథమ స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఆ రాష్ర్ట రాజధాని ముంబైలోనూ అదే స్థాయిలో
ముంబై: ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)ను కరోనా కేసులు వణికిస్తుండటంతో బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లను ఒకే స్టేడియంలో నిర్వహించాలని భా�
ముంబై: పిల్లి తోక కత్తిరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. ముంబైలోని మలాడ్ వెస్ట్ ప్రాంతంలో నివాసం ఉండే ఒక వ్యక్తి ఇంటికి ప్రతి రోజు ఒక పిల్లి వచ్చే�
ముంబై : భార్యను కలిసేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి పారిపోయిన వ్యక్తిని 24 గంటల్లోపే ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్ సెంటర్ లో వైర్ ను కట్ చేసి నిందితుడు పారిపోయాడు.బాంద్రా, బొరివల�
ముంబై : ఇద్దరు టాంజానియా వ్యక్తులు దేశంలోకి రూ 13.35 కోట్ల విలువైన కొకైన్ ను తరలిస్తూ ముంబై ఎయిర్ పోర్ట్ లో పట్టుబడ్డారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) వర్గాలు వెల్లడించాయి. నిందిత
Maharastra restrictions: మహారాష్ట్రలో కరోనా కట్టడి కోసం ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షలను మరో రెండు వారాలకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో రోజురోజుకు
లాక్డౌన్ పుణ్యమా అని రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.. జంతువులు, పక్షులకు కాస్త స్వేచ్ఛ దొరికింది.. దీంతో వాహనాల రద్దీ కారణంగా మొన్నటివరకు రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతికిన మూగజీవాలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రో�
బతుకుతామన్న నమ్మకం, మనకేమీ కాదన్న ధైర్యం ఉంటే చాలు ఎలాంటి అనారోగ్యం నుంచైనా బతికి బయటపడవచ్చనంటారు. ఆ మాటని నిజం చేశారు ఈ 75ఏళ్ల వృద్ధురాలు. ముంబైలోని ఘట్ కోపర్ కు చెందిన శైలజ నక్వే కోవిడ్ బారిన పడ్డారు. �