ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. అజిత్ పవార్, ఆయన భార్యకు చెందినదిగా భావిస్తున్న రూ.65 కోట్ల విలువైన ఒక షుగర్ మిల్ను ఈడీ జప్తు చేసింది.
కానిస్టేబుల్| తాను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే రైలు అక్కడ ఆగలేదు. అది ఆగేదాక ఆ ప్రయాణికుడూ వేచి ఉండలేదు. అనుకున్నదే తడవుగా.. రైళ్లో నుంచి దిగేశాడు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో పట్టు కోల్పోయాడ�
ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్�
ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా | సీనియర్ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో రెండు రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముంబై, జూన్ 26: తాను ముంబైలో ఉన్న బార్ల యజమానుల నుంచి రూ.4.7 కోట్లు వసూలు చేశానని అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు ఒప్పుకొన�
న్యూఢిల్లీ, జూన్ 25: తమ తాజ్ బ్రాండ్.. ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్గా గుర్తింపును సాధించిందని టాటా గ్రూప్ ఆతిథ్య రంగ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) శుక్రవారం తెలిపింది. ‘హ�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జరి
ప్రాజెక్ట్ ఇంజినీర్| దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డీక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య | ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది.