146 మందిని రక్షించిన నేవీ | తౌటే తుఫాను ధాటికి ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో రెండు ఓడలు కొట్టుకుపోయాయి. ఇందులో 410 మంది గల్లంతవగా.. ఇప్పటి వరకు 146 మందిని రక్షించినట్లు భారత నావికాదళం మంగళవారం తెలిపింది.
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బాంద్రా ప్రాంతంలో 19 ఏండ్ల యువతిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ముంబై శివ�
ముంబై : బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. రెండవ డోసు కోవిడ్ టీకా తీసుకున్నాడు. శుక్రవారం దాదర్లోని ఓ హాస్పిటల్లో ఆయన టీకా వేయించుకున్నాడు. సల్మాన్తో పాటు అతని సోదరుడు సోహేల్ ఖాన్ కూడా వ్యాక్సినేష�
దేశంలోని వివిధ రాష్ట్రాలలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్రలో 24 గంటల్లో కొత్తగా 39,923 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఒక్కరోజు వ్యవధిలో 695 మంది మరణించారు. 24 గంటల్లో 53,249 మంది కోలుకొని డిశ్చార�
విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భారత ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో కూడిన భారత బృందం క్వారంటైన్లో ఉండనుంది. వీరంతా మే 18న ముంబైల�
ముంబై : కరోనా మహమ్మారి కట్టడికి కఠిన నియంత్రణలు అమలవుతున్నా డ్రగ్స్ సరఫరాదారులు అక్రమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై పోలీసులు బుధవారం రూ 28 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ఓ
ముంబై : కొవిడ్-19 థర్డ్ వేవ్ ను సమర్ధంగా కట్టడి చేసేందుకు మౌలిక వసతులను మెరుగుపరుచుకునేలా మహారాష్ట్రలో లాక్డౌన్ ను పొడిగించాలని మంత్రి అస్లాం షేక్ బుధవారం పేర్కొన్నారు. విదేశాల నుంచి వ్యాక్స