ముంబై : డెల్టా ప్లస్ ( Delta Plus ) కోవిడ్ వేరియంట్ వల్ల ముంబైలో ఒకరు మృతిచెందారు. జూలై 27వ తేదీన 63 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. జూలై 21వ తేదీన ఆ వ్యక్తి పాజిటివ్గా తేలింది. ఆ పేషెంట్కు డయాబెటిస్త
ముంబై: అక్కడ రూ.55కే ఐదు జతల బట్టలు ఉతుకుతారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మురికివాడల ప్రజల కోసం ఖురేషి నగర్లోని సువిధా సెంటర్లో కమ్యూనిటీ వాషింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 5 జతల బట్టలు ఉతకడానికి రూ.55 మ
Corona virus: ఇటీవల మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ కొత్తగా 6,388 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
ముంబై: కరోనా నేపథ్యంలో లోకల్ రైళ్లలో ప్రయాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ ఈ పాస్ విధానాన్ని గురువారం ప్రవేశపెట్టింది. కరోనా టీకా రెండు డోసులు పొందిన వారిని మాత్రమే ఈ నెల 15 నుంచి లోకల్ రైళ్లలో ప్ర
ముంబై : లైంగిక దాడి బాధితురాలిపై యాసిడ్ నింపిన బెలూన్ను విసిరిన వ్యక్తి ఉదంతం ముంబైలోని అంధేరి-ఘట్కోపర్ లింక్రోడ్లోని బిస్లరి జంక్షన్ వద్ద వెలుగుచూసింది. నిందితుడిపై తాను నమోదు చేసిన లైంగిక
15 నుంచి ముంబై లోకల్ రైళ్లలో సామాన్యులకు అనుమతి.. బట్!|| కరోనా నియంత్రణకు రెండు డోస్ల వ్యాక్సిన్ వేయించుకున్న వారు వచ్చే ఆదివారం నుంచి ముంబై ....
ముంబై : కన్నబిడ్డను కిరాతకంగా కొట్టి చంపిన మహిళ ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. నీళ్లతో ఆడుకుంటుందనే కోపంతో రెండేండ్ల కుమార్తెను కొట్టిచంపిన మహిళ(22)ను విరార్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూల్పదా ప్�
ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ కన్నుమూత | ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్ (63) ఆదివారం రాత్రి కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ముంబై సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన అవయవాల వైఫల్యంతో మృతి చెందారని శ్య�
టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్ (Sundeepkishan) ముంబై వీధుల్లో తన సోదరి మోనికా కోసం ఓ ఇంటిని వెతికే పనిలో పడ్డాడు. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
బాంబు బెదిరింపు కాల్ | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు నిన్న రాత్రి అక్కడి పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసు క్రైం బ్రాంచ్ రంగంల�