విమానంలో కుదుపులు.. ముగ్గురికి గాయాలు | బెంగాల్లో విస్తారా ఎయిర్ లైన్స్కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్కు 15 నిమిషాల ముందు ఒక్కసారిగా కుదుపులకు గురవడంతో అందులో ప్ర�
దిలీప్ కుమార్ను పరామర్శించిన శరాద్ పవార్ | శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతూ ఈ ఉదయం ముంబైలోని ఖార్ హిందూజ దవాఖానలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్(98)ను ఎన్సీపీ అధినేత శరాద్ పవార్ పరామర్
ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 13,659 మందికి కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. మార్చి 10 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. 24 గంటల్లో కరోనా �
మహారాష్ట్ర కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రంగా మొదటి లాక్ డౌన్ నుంచి నిలుస్తోంది. అయితే రోజూ వారి పనులు చేసుకునే వారు మాత్రం తమ పనులను కొనసాగిస్తున్నారు
ముంబై : రూ. 3.8 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేసిన పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ముంబై పోలీసుకు చెందిన యాంటీ నార్కోటిక్స్ సెల్ సర్వసతి
ముంబై : మహారాష్ట్రలోని గోరేగావ్లో ఉన్న కోవిడ్ సెంటర్లో డాక్టర్లు, హెల్త్కేర్ వర్కర్లు చిందేశారు. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు తక్కువ నమోదు అయిన సందర్భంగా వారంతా డ్యాన్సులు చేశారు. మరాఠీ పా�
ముంబై : పోలీసులమని ఫోజులు కొడుతూ ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు, విలువైన వస్తువులను గుంజుతున్న నలుగురు నేరగాళ్ల ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులమని చెబుతూ వీరు న�
న్యూఢిల్లీ, జూన్ 1: అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ కన్నా భారత ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర ఎక్కువ. న్యూయార్క్లో లీటరు పెట్రోల్ ధర దాదాపు రూ. 57 (0.79 డాలర్లు) ఉంటే.. ముంబైలో రూ.100.72 పలుకుతున్నది. అంటే ద
న్యూయార్క్తో పోలిస్తే ముంబైలో పెట్రోల్ ధర రెట్టింపు!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలిసారి పెట్రోల్ లీటర్ ధర రూ.100 మార్క్ను దాటేసింది. అమెరికాలోని ..