ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా | సీనియర్ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో రెండు రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ముంబై, జూన్ 26: తాను ముంబైలో ఉన్న బార్ల యజమానుల నుంచి రూ.4.7 కోట్లు వసూలు చేశానని అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు ఒప్పుకొన�
న్యూఢిల్లీ, జూన్ 25: తమ తాజ్ బ్రాండ్.. ప్రపంచంలోనే బలమైన హోటల్ బ్రాండ్గా గుర్తింపును సాధించిందని టాటా గ్రూప్ ఆతిథ్య రంగ సంస్థ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సీఎల్) శుక్రవారం తెలిపింది. ‘హ�
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జరి
ప్రాజెక్ట్ ఇంజినీర్| దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ-డీక్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య | ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది.
భారతదేశంలోని అత్యంత అందమైన, చాలా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) ను సరిగ్గా 134 ఏండ్ల క్రితం నిర్మించారు. భారతదేశంలో తాజ్ మహల్ తర్వాత ఈ భవనం ఎక్కువ ప్రాముఖ్యత గలదని
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై కండివాలి ప్రాంతంలోని హిరానందాని హెరిటేజ్ హౌసింగ్ సొసైటీ నివాసితులను నకిలీ వ్యాక్సినేషన్ డ్రైవ్ పేరుతో మోసగించిన కేసులో నలుగురిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చే