ముంబై : యువతులను మోసగించి వారితో వ్యభిచార రాకెట్ నిర్వహిస్తున్న 35 ఏండ్ల ట్రాన్స్జెండర్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. విలేపార్లే సబర్బన్ నెహ్రూ నగర్ ప్రాంతంలో సెక్స్ రాకెట్ను రట్టు చే�
ముంబై: పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శనివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని ముంబైలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఎడ్ల బండిప�
ముంబై: లైంగిక చర్య గురించి తెలుసా అని స్కూల్ విద్యార్థిని అడిగిన వ్యక్తికి కోర్టు ఏడాది జైలు శిక్ష, రూ.15,000 జరిమానా విధించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు కోర్టుకు చెప్పిన వివరాల
టాలీవుడ్ స్టార్స్ దృష్టి ముంబైపై పడింది. అక్కడ ఇండస్ట్రీపై దృష్టి పెట్టడమే కాదు ముంబైలో ఖరీదైన ఫ్లాటులు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ ము�
ముంబై : గతంలో కరోనా హాట్స్పాట్గా మారిన దేశ ఆర్థిక రాజధాని ముంబై కీలక మైలురాయిని చేరుకుంది. నగర జనాభాలో వ్యాక్సినేషన్కు అర్హత ఉన్న వారిలో సగం మంది కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నార�
ముంబై : మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. అజిత్ పవార్, ఆయన భార్యకు చెందినదిగా భావిస్తున్న రూ.65 కోట్ల విలువైన ఒక షుగర్ మిల్ను ఈడీ జప్తు చేసింది.
కానిస్టేబుల్| తాను దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది. అయితే రైలు అక్కడ ఆగలేదు. అది ఆగేదాక ఆ ప్రయాణికుడూ వేచి ఉండలేదు. అనుకున్నదే తడవుగా.. రైళ్లో నుంచి దిగేశాడు. అయితే రైలు వేగంగా వెళ్తుండటంతో పట్టు కోల్పోయాడ�
ముంబై,జూన్ 30: దేశంలో కరోనామొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టించినవిషయం తెలిసిందే. కేసుల పరంగా మరణాల పరంగా కూడా మహారాష్ట్ర దేశంలో మొదటి స్థానంలో నిలించింది. ముంబై కూడా కరోనా హాట్స్పాట్�