ముంబై : ఓ 74 ఏండ్ల వయసున్న వృద్ధుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అమెరికాలో ఉంటున్న తన కూతురికి ఫోన్ కాల్ చేసి చెప్పాడు. ఈ మాట విన్న బిడ్డ తీవ్ర ఆందోళనకు గురై తక్షణమే ముంబై పోలీసులకు ఫోన్ చేసి
Baby Garden | పార్కులో ఎవరుంటారు? ఆరోగ్యం కోసం పరుగెత్తేవాళ్లు. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేవాళ్లు. ఎక్కువగా మగవాళ్లు.. కొద్దిమంది ఆడవాళ్లు! మగవాళ్లే ఎందుకు ఎక్కువ? ఆడవాళ్లు ఎందుకు తక్కువ? ఆడవాళ్లకు ఆరోగ్యం, ఆనం�
భువనేశ్వర్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 32 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటు�
ముంబై : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలో ఆయన కుటుంబానికి బాంద్రా – కుర్లాలో రూ.200కోట్ల విలువైన ప్లాట్ను ఉన్నట్లు గుర్తి
జోహాన్స్బర్గ్ నుంచి ముంబైకి రూ 56 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్ను తరలిస్తున్న దక్షిణాఫ్రికా జాతీయుడిని ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చ
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్మార్గ్లోని ఎన్జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 9వ అంతస్తు నుంచి అగ�
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ వాతావరణంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులను చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్లు కూడా గత వారం దాదాపు 1,150 పాయింట్ల రేంజ్లో ట్రేడ్ అయ్యాయి. ఒక్క గురువారం రోజే నిఫ్టీ 815 �
హైదరాబాద్ : భారతీయ విద్యార్థులతో ఎయిరిండియా విమానం ముంబైకి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ వెల్లడించారు. 219 మంది విద్యార్థులతో మొదటి విమానం ఇండియాకు బ�
గృహహింస కేసులో భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్ దోషి అని తేలింది. ముంబైలోని ఒక కోర్టులో 2014లో లియాండర్ పేస్పై ఆయన భాగస్వామి రియా పిళ్లై కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్ దోషిగా తేలడంతో.. రియాక
IT | మహారాష్ట్రలో అధికార కూటమి నేతల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ కాకపోతే ఈడీ, అదీకాకపోతే సీబీఐ అన్నట్లుగా పాలక కూటమికి చెందిన చిన్న పెద్ద అని తేడాలేకుండా నాయకుల ఇండ్లలో జాతీయ �
దేశం ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తున్నది. దేశాన్ని అధోగతిపాలు చేస్తూ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తెలంగాణ ముఖ్యమంత్రి పూరించిన సమర శంఖానాదం దేశమంతా ప్రతిధ్వనిస్తున్నద
వివక్షాపూరిత పరిపాలన చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సరారుపై ఉమ్మడిగా పోరాడుతాం. రాష్ట్రాల హక్కులను కాలరాసి పెత్తనం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై భావసారూప్య పార్టీలన్నింటితో కలిసి గట్టిగా పోరాడాలని నిర్ణ�
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్న బీజేపీపై యద్ధ ప్రకటన చేసిన సీఎం కేసీఆర్, దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారారు. కేంద్రప్రభుత్వంపై పోరాటంలో మద్