చెరువులో చేపలు పట్టుకుందామని వెళ్లాడా వ్యక్తి. ఇటీవల ఆ చెరువు పక్కన కట్టిన ర్యాంప్పై కూర్చొని చేపలు పట్టుకుంటున్నాడు. అలాంటి సమయంలో సడెన్గా మీదకు దూకిన ఒక మొసలి.. అతని కాలు పట్టేసింది. అతన్ని నీళ్లలోకి
రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ చరిత్ర సృష్టించింది. 41 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టును మట్టి కరిపించి తమ తొలి టైటిల్ ముద్దాడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు సర్ఫరాజ్ ఖాన్ (134), యశస్వి �
ముంబై : మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతున్నది. సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సమావేశంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. అయితే, అంతకు ముందు పుణేలోని ఏక్నాథ్ షిండే వర్
ముంబై: మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. రెండవ రోజు ఆటలో 24 ఏళ్ల సర్ఫరాజ్ చెలరేగిపోయాడు. సెంచరీ కొట్టిన తర్వాత సర్
ప్రధాన ఆటగాళ్లు రాణించడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై మంచి స్కోరు దిశగా పయనిస్తున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై.. బుధవారం ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 248 �
ఉదయాన్నే నిద్రలేచేసరికి ఒక మెసేజ్ వచ్చిందా పెద్దాయనకు. ‘‘మీరు కరెంట్ బిల్లు కట్టలేదు. ఈ రోజు కూడా బిల్లు కట్టకపోతే సాయంత్రం 9.30 తర్వాత ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయబడుతుంది’’ అనేది ఆ మెసేజ్ సారాంశం. దాంతో
భారీ ఆధిక్యంలో ముంబై రంజీ ట్రోఫీ సెమీఫైనల్ బెంగళూరు: బ్యాటర్ల కృషికి బౌలర్ల సహకారం తోడవడంతో ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ�
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే న
ముంబై: గుజరాత్లోని వడోదర నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి లైవ్ గుండెను సకాలంలో రవాణా చేసిన ఇండిగో సంస్థ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. గత వారం ఈ సంఘటన జరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. వడోదర హాస్పిటల్ ఆపర
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నది. రెండేళ్లు గడిచినా మహమ్మారికి అంతమెప్పుడో నిపుణులే చెప్పలేని పరిస్థితి. గతవారం పది రోజులుగా దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతు�
ముంబైలో ఎండలు మండిపోయాయి. రుతుపవనాలు ముందే రావడంతో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ముంబైవాసులు ఆనందపడుతున్నారు. కొంతమంది యువతీయువకులు ముంబై లోకల్ ట్రెయిన్లో ఆనందంగా డ్యాన్స్ చేశారు. �