Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస�
ముంబై: ఒక భవనం కూలిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కండివాలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పురాతన బిల్డింగ్ కూలిపోయింది. దీంతో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జా�
ఎల్జీబీటీ..(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్)లు మన దేశంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్జెండర్లనైతే సమాజం చిన్నచూపు చూస్తున్నది. వీరికి చాలాచోట్ల ఉద్యోగాలు ఇచ�
భార్యను అభాసుపాలు చేసేందుకు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో ఆమె నగ్న చిత్రాలను పోస్ట్ చేసిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ భర్తను ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రతి ఏటా మార్చి చివరనుంచి భానుడి ప్రతాపం మొదలవుతుంది. కానీ ఈసారి మార్చి ప్రారంభం నుంచే
ఎండలు మండిపోతున్నాయి. ముంబై నగరంలో సోమవారం ఏకంగా 39.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. త�
భారతదేశం ఆర్థిక రాజధానిపై దెబ్బకొట్టేందుకు పూనుకున్న ఉగ్రవాదులు.. 1993 లో సరిగ్గా ఇదే రోజున ముంబైలోని 12 ప్రాంతాల్లో వరుస బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 257 మంది...
Sanitation workers | పబ్లిక్ టాయ్లెట్ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట�