ముంబై: ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో నైజీరియాకు చెందిన నల్లజాతి వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పాదాచారులపై జరిపిన దాడిలో 8 మంది గాయపడ్డారు. పారిస్ వెల్ వద్ద ఉన్న టాటా గార్డెన్ దగ్గర ఈ �
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు పెరగనున్నట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన ఏడున్నర శాతం మేర ఆస్తుల విలువ పెరుగుతాయని అంచనా వేసింది. గత నెల 11
దేశంలో మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి.
ముంబై: ముంబైలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో టెస్టింగ్ను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరినట్లు బీఎంసీ ఓ ప్రకటనలో తె�
దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు మన సాహిత్య, సాంస్కృతిక వెలుగులను పంచాలన్న సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ముంబైలో ‘తెలంగాణ లిటరరీ ఫెస్ట్'ను నిర్వహించనున్నట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ జూ
ముంబై : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 12 దేశాల్లో దాదాపు వంద కేసుల వరకు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్
మన ఇండియాలో టూ వీలర్పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు రూల్స్ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మాత్రమే నలుగురు వెళ్లడం చూస్తుంటాం.
అర్ధర్ రోడ్ జైలులో తోటి ఖైదీని కొట్టి ఆపై అతడిని లైంగిక వేధింపులకు గురిచేసిన టీనేజర్ (19)పై కేసు నమోదైంది. వేర్వేరు నేరారోపణలపై కొద్ది నెలలుగా ఇద్దరినీ ఒకే బ్యారక్లో ఉంచగా తోటి ఖైదీ( 20) పై నింది�
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి ముంబై దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టింది.
కరీంనగర్ : కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ను కోరారు. bకరీం�
ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతకు బుల్డోజర్లు దూసుకురాగా తాజాగా ముంబైలోనూ బుల్డోజర్లకు పని కల్పించారు. ముంబైలోని గొవండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూమిలో నిర్మించిన 215 అనధికార గుడిసెలను తొల