CM KCR | సీఎం కేసీఆర్ ముంబై చేరుకున్నారు. కాసేపట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసానికి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’లో ఇరువురు నేతలు భేటీ కానున్నార�
హైదరాబాద్: బీజేపీ ముక్త్ భారత్ అనే నినాదం ఇచ్చిన సీఎం కేసీఆర్ (CM KCR) ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్యం కలిగిన పార్టీలను ఏకం చేసే క్రమంలో సీఎ�
CM KCR | కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు మద్దతు కూడగట్టే వ్యూహంలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR) నేడు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. మహారాష్ట్ర సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కలువనున్నారు.
కేంద్రంలో ప్రజాకంటక పాలన సాగిస్తున్న మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ను గద్దె దించడమే తన ఎజెండా అని ప్రకటించిన టీఆర్ఎస్ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన లక్ష్య సాధన దిశగా ముందు
దేశ్కీ నేత అంటూ హోర్డింగ్లు ఏర్పాటు హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమస్ఫూర్తి దేశానికి అవసరమనే భావన అందరిలోనూ కలుగుతున్నది. ఆయన మేధోసంపత్తి, సమతాస్ఫూర్తి కోసం యావత్తు దేశం ఎదురుచూస
ముంబై : ఇటీవల కాలంలో నగదు లావాదేవీ ఎక్కువగా ఆన్లైన్ విధానంలో సాగుతున్నాయి. దీంతో ఇదే అదునుగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని మాయమాటలు చెప్పి పాన్కార్డు వివరాలు, ఏటీఎ
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. ముంబైలోని మలద్లో ఎస్కార్ట్ సర్వీస్కు చెందిన మహిళ (23)పై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
బ్యాంకుల్ని ముంచిన ఏబీజీ షిప్యార్డ్ దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణం సంస్థ, డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన సీబీఐ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: మరో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవ