గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జా�
ఎల్జీబీటీ..(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్)లు మన దేశంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్జెండర్లనైతే సమాజం చిన్నచూపు చూస్తున్నది. వీరికి చాలాచోట్ల ఉద్యోగాలు ఇచ�
భార్యను అభాసుపాలు చేసేందుకు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో ఆమె నగ్న చిత్రాలను పోస్ట్ చేసిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ భర్తను ముంబై మెరైన్ డ్రైవ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రతి ఏటా మార్చి చివరనుంచి భానుడి ప్రతాపం మొదలవుతుంది. కానీ ఈసారి మార్చి ప్రారంభం నుంచే
ఎండలు మండిపోతున్నాయి. ముంబై నగరంలో సోమవారం ఏకంగా 39.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. త�
భారతదేశం ఆర్థిక రాజధానిపై దెబ్బకొట్టేందుకు పూనుకున్న ఉగ్రవాదులు.. 1993 లో సరిగ్గా ఇదే రోజున ముంబైలోని 12 ప్రాంతాల్లో వరుస బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దాదాపు 257 మంది...
Sanitation workers | పబ్లిక్ టాయ్లెట్ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట�
ముంబై : ఓ 74 ఏండ్ల వయసున్న వృద్ధుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని అమెరికాలో ఉంటున్న తన కూతురికి ఫోన్ కాల్ చేసి చెప్పాడు. ఈ మాట విన్న బిడ్డ తీవ్ర ఆందోళనకు గురై తక్షణమే ముంబై పోలీసులకు ఫోన్ చేసి
Baby Garden | పార్కులో ఎవరుంటారు? ఆరోగ్యం కోసం పరుగెత్తేవాళ్లు. ఒత్తిడి నుంచి రిలాక్స్ అయ్యేవాళ్లు. ఎక్కువగా మగవాళ్లు.. కొద్దిమంది ఆడవాళ్లు! మగవాళ్లే ఎందుకు ఎక్కువ? ఆడవాళ్లు ఎందుకు తక్కువ? ఆడవాళ్లకు ఆరోగ్యం, ఆనం�
భువనేశ్వర్ : కోణార్క్ ఎక్స్ప్రెస్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎలాంటి ధృవపత్రాలు లేకుండా తరలిస్తున్న 32 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 16 కోట్లు ఉంటు�
ముంబై : ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముంబైలో ఆయన కుటుంబానికి బాంద్రా – కుర్లాలో రూ.200కోట్ల విలువైన ప్లాట్ను ఉన్నట్లు గుర్తి
జోహాన్స్బర్గ్ నుంచి ముంబైకి రూ 56 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్ను తరలిస్తున్న దక్షిణాఫ్రికా జాతీయుడిని ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చ
ముంబై : మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కంజూర్మార్గ్లోని ఎన్జీ రాయల్ పార్కు ఏరియాలోని ఓ 10 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. 9వ అంతస్తు నుంచి అగ�