ముంబై: ముంబైలోని లలిత్ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 5 కోట్లు ఇవ్వాలని ఓ కాలర్ డిమాండ్ చేశాఢు. హోటల్లోని నాలుగు ప్రదేశాల్లో బాంబులు అమర్చామని, డబ్బులు ఇవ్వకుంటే పేల్చేస�
ఎవరికైనా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. కొందరు తమకు తెలిసిన మందు వేసుకుంటారు. ఆ యువతి అలాగే చేశానని అనుకుంది. కానీ మందు తాగేసిన తర్వాతే ఆమెకు తెలిసింది. తను తాగింది కడుపు నొప్పి మంద�
ముంబై: ఎల్గర్ పరిషద్-మావో లింకు కేసులో ఇటీవల ప్రజాకవి వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆ బెయిల్కు సంబంధించిన షరతులను వెల్�
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో దారుణం వెలుగుచూసింది. తన స్నేహితురాలి (11)పై తన సమక్షంలో లైంగిక దాడికి పాల్పడేలా ముగ్గురు వ్యక్తులను మహిళ (21) ప్రేరేపించడం కలకలం రేపింది.
యూఎస్ వీసా అపాయింట్ మెంట్కు ఏడాదిన్నర టైం అదే దారిలో కెనడా, యూకే, ఇతర దేశాలు ట్రావెల్ డిమాండ్, అప్లికేషన్ల పెరుగుదల వల్లే! న్యూఢిల్లీ, ఆగస్టు 18: అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకొంటున్నారా? మీరిప్పుడు వ
మహారాష్ట్ర సముద్ర తీరంలో మూడు ఏకే-47 తుపాకులున్న బోటు కలకలం రేపింది. ముంబైలోని రాయ్గఢ్ బీచ్ ప్రాంతంలో ఈ పడవను గుర్తించారు. తొలుత దీని వెనుక ఉగ్రకోణం ఉన్నట్టు అనుమానించారు.
హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
ముంబై : మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్గఢ్ జిల్లా శ్రీవర్ధన్లో అనుమానాస్పద బోటు కనిపించడంతో జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్లతో పాటు కాట్రిజ్డ్�
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆకాశ ఎయిర్కు పెట్టుబడుల కొరత లేదని, ఆర్థికంగా సంస్థ బలంగానే ఉన్నదని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఎయిర్లైన్ ప్రధాన మదుపరి రాకేశ్ ఝు
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన హరికిషన్దాస్ ఆస్పత్రి నెంబర్కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయ�
ముంబై స్టార్టప్ థింక్ ఎవాల్వ్ సంస్థతో ఒప్పందం వన్యమృగాల వేటగాళ్ల కదలికపై నిరంతరం నిఘా అడవుల్లోని సీసీ కెమెరాలన్నీ జీపీఎస్తో అనుసంధానం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అడవుల్లో వన్యమృగాల కదలిక�
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం తదుపరి విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్వీర్కు సమన్లు జారీ చేశారు.