గుజరాత్పై అద్భుత విజయం సమిష్టి ప్రదర్శనతో విజృంభణ రాణించిన ఇషాన్, డేవిడ్, రోహిత్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. లీగ్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై..టేబుల్ టాపర్ గుజరాత్టైటాన్
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఇవాళ ముంబైలోని చార్కోపా ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద లౌడ్స్పీకర్లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన డెడ్లైన్ ముగియ�
Kamathipura Post Office | ముంబైలోని కామాటిపుర. గల్లీనంబర్-8. ఇక్కడ డెలివరీ బాయ్స్ కనిపించరు. ఏటీఎమ్లు లేవు. బ్యాంక్లు ఉండవు. సెక్స్ వర్కర్లను మనుషులుగా గుర్తించే ప్రయత్నమూ జరగలేదని చెప్పడానికి ఆధారంగా.. ఒక్క ఆధార్ �
ముంబై: తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి డిమాండ్ చేసింది. దీంతో స్నేహితుడు కేబుల్ వైర్తో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. వెర్సోవా ప్రాంతానికి చెందిన
సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ప్రవేశపెట్టిన విధంగా త్వరలో స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురావాలి. నడకదారి భక్తులకు టోకెన్లను జారీచేయాలి...
ఈ ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాలపై ఇండియా రేటింగ్స్ అంచనా న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో హైదరాబాద్సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇండ్ల ధరలు 8 శాతం పెరగవచ
ఐపీఎల్ 2022 లో భాగంగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 20 ఓవర్లలో చివరి బంతి వరకూ ఆడి మూడు వికెట్లతో విజేతగా నిలిచింది. చివరి ఓవర్లో ధోనీ
హైదరాబాద్- సిటీ ఆఫ్ పెరల్స్, సిటీ ఆఫ్ నిజామ్స్, హైటెక్ సిటీ, వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ బిర్యానీ. ముంబై- సిటీ ఆఫ్ డ్రీమ్స్, సిటీ ఆఫ్ సెవెన్ ఐలాం డ్స్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా, మ్యాగ్జిమమ�
Puducherry Express | పుదుచ్చేరి ఎక్స్ప్రెక్కు (Puducherry Express) పెను ప్రమాదం తప్పింది. దాదర్ నుంచి పుదుచ్చేరి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి ముంబైలోని మాతుంగా-దాదర్ స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. దీంతో ర�
heroin | ముంబై విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ ( heroin) పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు తనిఖీలు నిర్వహించారు.
రియాద్: ఐఎస్ఎల్ మాజీ చాంపియన్ ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ సరికొత్త అధ్యాయం లిఖించింది. ఏఎఫ్సీ ఆసియా చాంపియన్స్ లీగ్లో విజయం సాధించిన మొదటి భారతీయ ఫుట్బాల్ క్లబ్గా ముంబై నిలిచింది. లీగ్ దశ రె
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విజయ డెయిరీ పరిస్థితి దయనీయంగా ఉండేది. కేవలం రూ.240 కోట్ల టర్నోవర్తో ఇబ్బందుల మధ్య కొనసాగింది. రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు రూ.700 కోట్లకు పైగా టర్నోవ�