petrol | వరుసగా పెట్రో ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై మోయలేని భారం వేస్తున్నది. గ్యాప్లేకుండా చమురు ధరలు పెంచుతూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నది. మార్చి 22న ప్రారంభమైన ధరల మోత కొనసాగుతూనే ఉన
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య చిక్కుల్లో పడ్డారు. కొరియోగ్రాఫర్ కో డ్యాన్సర్లు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గణేష్ ఆచార్యపై ముంబై పోలీసులు ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు
Price | పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు సామాన్యులపై మరోసారి భారం మోపాయి. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 80 పైసల చొప్పున వడ్డించాయి.
Mumbai Cafe Bambai Nazariya | ‘బంబై నజరియా’ కెఫేలో చాయ్ బిస్కెట్ల నుంచి భోజనాల వరకూ రకరకాల వంటకాలు సిద్ధంగా ఉంటాయి. ఎల్జీబీటీ సహా క్వీర్ కమ్యూనిటీకి చెందిన ఎంతోమంది ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటారు. సాధారణ పౌరులూ వస్తుంట
Petrol | దేశంలో పెట్రో మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడంలేదు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్యుడిపై చమురు కంపెనీలు ధరాభారం మోపుతూ వస్తున్నాయి. మార్చి 22 నుంచి కొనసాగుతున్న
న్యూఢిల్లీ : ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఏడు రోజుల్లో ఇది ఆరో సారి. వారం రోజుల్లోనే లీటర్కు రూ. 4 వరకు చమురు సంస�
ముంబై: ఒక భవనం కూలిన ఘటనలో ఒకరు మరణించగా ఇద్దరు గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. కండివాలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పురాతన బిల్డింగ్ కూలిపోయింది. దీంతో రెస్క్యూ, అగ్నిమాపక బృందాలు
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
మరికొన్ని రోజుల్లో క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. గతేడాది కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండానే ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. అయితే ఇటీవల జరిగిన కొన్ని క్రికెట్ మ్యాచుల్లో ప్రేక్షకులను అనుమతించారు
గతేడాది కరోనా కారణంగా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ రెండో సగం యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ నాలుగు మైదానాల్లో సగం ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. దీని కారణంగా పిచ్లు పట్టు కోల్పోయి మ్యాచులు రసవత్తరంగా స�
ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జా�
ఎల్జీబీటీ..(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్జెండర్)లు మన దేశంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారు. ట్రాన్స్జెండర్లనైతే సమాజం చిన్నచూపు చూస్తున్నది. వీరికి చాలాచోట్ల ఉద్యోగాలు ఇచ�