Mumbai | ఆమె హిందూ.. అతను ముస్లిం.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. కానీ వారి వారి సంప్రదాయాల విషయంలో వారిద్దరి మధ్య వివాదాలు మొదలయ్యాయి. బుర్ఖా ధరించడం లేదని చెప్పి భార్యను కత్తిత�
ఎట్టకేలకు దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. వచ్చే నెల 1న ఇండియా మొబైల్ కాంగ్రెస్(ఐఎంఎస్)లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ‘దేశీయ డిజిటల్ రంగంలో కొత్త శకం ఆరంభం కాబోతున్�
దేశంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యతో ప్రధాన పట్టణాలు ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి. పెరిగిన వాహనాల సంఖ్యకు తగినట్టు మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టకపోవడంతో ఆయా రాష్ర్టాలను ట్రాఫి
దేశీయ స్టాక్ మార్కెట్లకు ఫెడ్ సెగ గట్టిగానే తగిలింది. వడ్డీరేట్లను పెంచుతూ అమెరికా ఫెడరల్ రిజర్వు తీసుకున్న నిర్ణయంతో దేశీయ కరెన్సీ రికార్డు స్థాయిలో పతనమవడం మార్కెట్లలో అలజడి సృష్టించింది. సెన్సె�
ఐసీఐసీఐ బ్యాంక్ ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ‘ఫెస్టివ్ బొనాంజా’ను ప్రకటించింది. గృహ, వాహన, వ్యక్తిగత, ట్రాక్టర్, గోల్డ్, ద్విచక్ర వాహన రుణాలపై ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నది.
Mumbai | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని గట్కోపర్ ప్రాంతం అది. ఆ రహదారిపై ఆటోలు, ఇతర వాహనాలు వేగంగా కదులుతున్నాయి. స్కూల్ పిల్లలు, ప్రయాణికులతో రద్దీగా ఉంది ఆ దారి. అంతలోనే ఓ కారు అతి
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) దేశ జీడీపీలో 3.4 శాతం లేదా 28.4 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ సోమవారం అంచనా వేసింది. ఇది 36 త్రైమాసికాల (తొమ్మ�
Husband Kills Wife | పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడటం కూడా మంచిది కాదంటారు. అలాంటిది ఒక దుర్మార్గుడు తన పిల్లలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
మహిళా పోలీస్ అధికారిని బెదిరిస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెకు అభ్యంతరకర మెసేజ్లు పంపుతున్నముంబైకి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఏపీఐ)ను అరెస్ట్ చేశారు.
Telugu actor | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ తెలుగు నటిపై ఫిట్నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. టాలీవుడ్కు చెందిన ఓ నటిని ఆదిత్య కపూర్ అనే ఫిట్నెస్ ట్రైనర్ పెండ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.
ముంబై: మహారాష్ట్రలో గణేశ్ చతుర్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక ముంబైలో ఆ సెలబ్రేషన్ రేంజ్ చెప్పనవసరం లేదు. జీఎస్బీ సేవా మండల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడు బంగారం, వెండితో ధగధగల�
ఆకలేస్తే హోటల్కు వెళ్లే రోజులు ఇప్పుడు పోయాయి. ఎవరైనా సరే వెంటనే మొబైల్లో జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ డెలివరీలు ఇస్తూ చాలా మంది జీవనాలు సాగిస్తున్నారు. కానీ ఈ ఉద్యోగాల్లో డేంజర్ కూడ�
ముంబైలోని అత్యంత సంపన్న గణేశ్ ఉత్సవ కమిటీ జీఎస్బీ సేవా మండల్ భక్తజనం భద్రత కోసం భారీస్థాయిలో రూ.316.40 కోట్ల బీమా తీసుకున్నది. అన్నిరకాల నష్టాలూ ఈ బీమాలో కవర్ అవుతాయని మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్�