ముంబై : ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తున్నది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 12 దేశాల్లో దాదాపు వంద కేసుల వరకు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్
మన ఇండియాలో టూ వీలర్పై వెళ్లేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అప్పుడప్పుడూ కొందరు రూల్స్ను బ్రేక్ చేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తుంటారు. కొన్నిసార్లు మాత్రమే నలుగురు వెళ్లడం చూస్తుంటాం.
అర్ధర్ రోడ్ జైలులో తోటి ఖైదీని కొట్టి ఆపై అతడిని లైంగిక వేధింపులకు గురిచేసిన టీనేజర్ (19)పై కేసు నమోదైంది. వేర్వేరు నేరారోపణలపై కొద్ది నెలలుగా ఇద్దరినీ ఒకే బ్యారక్లో ఉంచగా తోటి ఖైదీ( 20) పై నింది�
ఐపీఎల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైకి ముంబై దిమ్మతిరిగే ఝలక్ ఇచ్చింది. గత మ్యాచ్లో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను తుడిచిపెట్టింది.
కరీంనగర్ : కరీంనగర్ నుంచి ముంబైకి వెళ్లే లోకమాన్య తిలక్ రైలును పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్ వినయ్ కుమార్ త్రిపాఠి ను కోరారు. bకరీం�
ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతకు బుల్డోజర్లు దూసుకురాగా తాజాగా ముంబైలోనూ బుల్డోజర్లకు పని కల్పించారు. ముంబైలోని గొవండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూమిలో నిర్మించిన 215 అనధికార గుడిసెలను తొల
ముంబై, మే 10: లాజిస్టిక్ టెక్నాలజీ స్టార్టప్ పిక్కర్..దేశవ్యాప్తంగా మరో 25 నూతన ఫుల్ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. చివరి మైల్ డెలివరీని మరింత వేగవంతంగా అందించాలనే ఉద్దేశం�
Dawood Ibrahim | అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దాడులు చేస్తున్నది. దావూద్ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్న
గుజరాత్పై అద్భుత విజయం సమిష్టి ప్రదర్శనతో విజృంభణ రాణించిన ఇషాన్, డేవిడ్, రోహిత్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. లీగ్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై..టేబుల్ టాపర్ గుజరాత్టైటాన్
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన కార్యకర్తలు ఇవాళ ముంబైలోని చార్కోపా ప్రాంతంలో ఉన్న ఓ మసీదు వద్ద లౌడ్స్పీకర్లో హనుమాన్ ఛాలీసా ప్లే చేశారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే ఇచ్చిన డెడ్లైన్ ముగియ�
Kamathipura Post Office | ముంబైలోని కామాటిపుర. గల్లీనంబర్-8. ఇక్కడ డెలివరీ బాయ్స్ కనిపించరు. ఏటీఎమ్లు లేవు. బ్యాంక్లు ఉండవు. సెక్స్ వర్కర్లను మనుషులుగా గుర్తించే ప్రయత్నమూ జరగలేదని చెప్పడానికి ఆధారంగా.. ఒక్క ఆధార్ �
ముంబై: తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని యువతి డిమాండ్ చేసింది. దీంతో స్నేహితుడు కేబుల్ వైర్తో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ దారుణం జరిగింది. వెర్సోవా ప్రాంతానికి చెందిన