ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పది రోజుల్లోనే 241 శాతం కేసులు పెరిగాయి. జూన్ 3న 5,127 కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య నేటికి 17,480కి చేరింది. ఆ రాష్ట్రంలో మరణాల రేటు 1.86 శాతంగా ఉంది. ఈ ఏడాది మే న
ముంబై: గుజరాత్లోని వడోదర నుంచి మహారాష్ట్ర రాజధాని ముంబైకి లైవ్ గుండెను సకాలంలో రవాణా చేసిన ఇండిగో సంస్థ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది. గత వారం ఈ సంఘటన జరిగినట్లు ఆ సంస్థ తెలిపింది. వడోదర హాస్పిటల్ ఆపర
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నది. రెండేళ్లు గడిచినా మహమ్మారికి అంతమెప్పుడో నిపుణులే చెప్పలేని పరిస్థితి. గతవారం పది రోజులుగా దేశంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతు�
ముంబైలో ఎండలు మండిపోయాయి. రుతుపవనాలు ముందే రావడంతో వాతావరణం కాస్త చల్లబడింది. దీంతో ముంబైవాసులు ఆనందపడుతున్నారు. కొంతమంది యువతీయువకులు ముంబై లోకల్ ట్రెయిన్లో ఆనందంగా డ్యాన్స్ చేశారు. �
Mumbai | అది ముంబైలోని బాంద్రా – వోర్లి సీ లింక్ రహదారి.. కార్లన్నీ వేగంగా దూసుకుపోతున్నాయి. ఓ వ్యాపారవేత్త కూడా తన కారులో వేగంగా వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు ఓ పక్షి ఆ బిజినెస్మెన్ కారు కింద పడిపో�
ఆలూర్: ముంబై రంజీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును నెలకొల్పింది. ఉత్తరాఖండ్తో జరిగిన రంజీ మ్యాచ్లో 725 రన్స్ తేడాతో నెగ్గిన ముంబై.. ఫస్ట
ముంబై: ముంబైలోని చర్చిగేట్ ప్రాంతంలో నైజీరియాకు చెందిన నల్లజాతి వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. పాదాచారులపై జరిపిన దాడిలో 8 మంది గాయపడ్డారు. పారిస్ వెల్ వద్ద ఉన్న టాటా గార్డెన్ దగ్గర ఈ �
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఇండ్ల ధరలు పెరగనున్నట్లు రాయిటర్స్ నివేదిక వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన ఏడున్నర శాతం మేర ఆస్తుల విలువ పెరుగుతాయని అంచనా వేసింది. గత నెల 11
దేశంలో మళ్లీ నెమ్మదిగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముంబైలో కూడా బుధవారం నాడు కొత్తగా 739 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ముంబై ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాడు కూడా ఇక్కడ 506 కేసులు వెలుగు చూశాయి.
ముంబై: ముంబైలో మళ్లీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో టెస్టింగ్ను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నగరంలో పాజిటివిటీ రేటు కూడా ఆరుకు చేరినట్లు బీఎంసీ ఓ ప్రకటనలో తె�
దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు మన సాహిత్య, సాంస్కృతిక వెలుగులను పంచాలన్న సీఎం కేసీఆర్ దార్శనిక ఆలోచనలకు అనుగుణంగా ముంబైలో ‘తెలంగాణ లిటరరీ ఫెస్ట్'ను నిర్వహించనున్నట్టు సాహిత్య అకాడమీ చైర్మన్ జూ