ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు త�
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అప్పుడు ముంబై, థానే లాంటి నగరాల్లో ఏమాత్రం డబ్బుల
తను అడిగినంత సొమ్ము ఇవ్వలేదని ప్రియుడినే కిడ్నాప్ చేయించిందో యువతి. ఈ ఘటన ముంబైలో వెలుగు చూసింది. డోంబివాలికి చెందిన బాధితుడు ఒక యువతితో కొంతకాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నాడు. ఆమె అడిగినప్పుడల్లా ఎంతో కొ
హైదరాబాద్, తిరుపతి, కాచిగూడ, నర్సాపూర్, తిరుపతి, కాచిగూడ స్టేషన్ల మధ్య పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ నెల 25 నుంచి ఆగస్టు 31 వరకు 30 ప్రత్యేక వారాంతపు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవార
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటివాడు అవనున్నాడు. ఈ మేరకు వస్తున్న వార్తలు క్రీడాభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టితో కొంతకాలంగా రాహ�
ముంబై: రాంగ్ రూట్లో వస్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ను ఒక వ్యక్తి బానెట్పై సుమారు అర కిలోమీటరు దూరం లాక్కెళ్లాడు. దీంతో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు �
B.Tech Student | బీటెక్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షం ముంచెత్తింది. మహానగరంతోపాటు థానే, నవీ ముంబైలో బుధవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. దీంతో ముంబైలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈదురు గాలులకు పలు ప్రాం
ముంబై: ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చ�
బిచ్చగాళ్లలా ఇళ్లకు వచ్చి దొంగతనాలు చేస్తున్న అన్నచెల్లెళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలో ఈ ఘటన వెలుగు చూసింది. సత్యబాబా అనే 40 ఏళ్ల వ్యక్తికి ఇద్దరు చెల్లెళ్లు. పూజ వయసు 25 సంవత్సరాలు కాగా, ని
బాగా వర్షం పడుతున్నప్పుడు స్విగ్గీ డెలివరీలు ఇవ్వడం ఎంత కష్టమో. ఆ వానలో బైక్పై వెళ్లడం ప్రమాదకరం కూడా. అందుకే ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ తెలివిగా ఆలోచించాడు. బాగా వర్షాలు పడుతున్నాయని, బైక్ పక్కన పెట్టేసి
ముంబై: గోవా హోటల్లో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు శనివారం ముంబైకి తిరిగి వస్తారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పడంతో జూలై 3,4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక స�