ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) దేశ జీడీపీలో 3.4 శాతం లేదా 28.4 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ఇండియా రేటింగ్స్ సోమవారం అంచనా వేసింది. ఇది 36 త్రైమాసికాల (తొమ్మ�
Husband Kills Wife | పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవపడటం కూడా మంచిది కాదంటారు. అలాంటిది ఒక దుర్మార్గుడు తన పిల్లలు చూస్తుండగానే భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో వెలుగు చూసింది.
మహిళా పోలీస్ అధికారిని బెదిరిస్తూ వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెకు అభ్యంతరకర మెసేజ్లు పంపుతున్నముంబైకి చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఏపీఐ)ను అరెస్ట్ చేశారు.
Telugu actor | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ తెలుగు నటిపై ఫిట్నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. టాలీవుడ్కు చెందిన ఓ నటిని ఆదిత్య కపూర్ అనే ఫిట్నెస్ ట్రైనర్ పెండ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.
ముంబై: మహారాష్ట్రలో గణేశ్ చతుర్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక ముంబైలో ఆ సెలబ్రేషన్ రేంజ్ చెప్పనవసరం లేదు. జీఎస్బీ సేవా మండల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడు బంగారం, వెండితో ధగధగల�
ఆకలేస్తే హోటల్కు వెళ్లే రోజులు ఇప్పుడు పోయాయి. ఎవరైనా సరే వెంటనే మొబైల్లో జొమాటో, స్విగ్గీల్లో ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ డెలివరీలు ఇస్తూ చాలా మంది జీవనాలు సాగిస్తున్నారు. కానీ ఈ ఉద్యోగాల్లో డేంజర్ కూడ�
ముంబైలోని అత్యంత సంపన్న గణేశ్ ఉత్సవ కమిటీ జీఎస్బీ సేవా మండల్ భక్తజనం భద్రత కోసం భారీస్థాయిలో రూ.316.40 కోట్ల బీమా తీసుకున్నది. అన్నిరకాల నష్టాలూ ఈ బీమాలో కవర్ అవుతాయని మండల్ చైర్మన్ విజయ్ కామత్ చెప్�
బ్యాంకులో డ్రైవర్గా పని చేస్తున్న ఒక వ్యక్తి.. తన అప్పులు తీర్చుకోవడం కోసం రూ.17 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. స్థానికంగా ఉన్న ఒక బ్యాంకులో డ్రైవర్గా పనిచేస్తున్న 46 ఏళ్ల వ్యక్తి.. రూ.17 లక్షల�
హైదరాబాద్సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సేవలు టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి దేశీయంగా 5జీ సేవలు మొదలవుతాయన్న ఆశాభావాన్ని గురువారం ఇక్కడ కేంద్ర టెలికం
తొమ్మిదేళ్ల బాలుడు మూత్రం పోస్తుండగా వీడియో తీసి, గ్రూప్లో షేర్ చేసినందుకు ముంబైలోని హౌసింగ్ సొసైటీకి చెందిన ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న�
ముంబై: ముంబైలోని లలిత్ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 5 కోట్లు ఇవ్వాలని ఓ కాలర్ డిమాండ్ చేశాఢు. హోటల్లోని నాలుగు ప్రదేశాల్లో బాంబులు అమర్చామని, డబ్బులు ఇవ్వకుంటే పేల్చేస�
ఎవరికైనా కడుపు నొప్పి వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతారు. కొందరు తమకు తెలిసిన మందు వేసుకుంటారు. ఆ యువతి అలాగే చేశానని అనుకుంది. కానీ మందు తాగేసిన తర్వాతే ఆమెకు తెలిసింది. తను తాగింది కడుపు నొప్పి మంద�
ముంబై: ఎల్గర్ పరిషద్-మావో లింకు కేసులో ఇటీవల ప్రజాకవి వరవరరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఆ బెయిల్కు సంబంధించిన షరతులను వెల్�