Rishabh Pant | భారత క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ 2023లో చాలాకాలం ఆటకు దూరంగా ఉండాల్సిందేనా..? కారు ప్రమాదంలో ఆయనకు తగిలిన గాయాలు మానడానికి
Tunisha death case | యువనటి తునిషా శర్మ మృతి కేసులో బెయిల్ కోసం ఆమె సహనటుడు షీజాన్ ఖాన్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను ముంబైలో వసాయ్ కోర్టు తిరస్కరించింది. కేసు దర్యాప్తు
స్వతహాగా ఫుడ్ లవర్ అయిన భారత్లో బ్రిటన్ రాయబారి అలెక్స్ ఎలిస్ తరచూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్ధానిక వంటకాలను రుచి చూస్తూ ఆయా పోస్ట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
నవీ ముంబైలోని తుర్బే వద్ద టెక్నోవా తమ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టచ్ సెంటర్ను సోమవారం ప్రారంభించింది. టెక్నోవా ఓపెన్ యూనివర్సిటీ ఫర్ చేంజ్ సంక్షిప్త రూపమే ఈ టచ్ సెంటర్.
హైదరాబాద్సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
Rishabh pant క్రికెటర్ రిషబ్ పంత్ను మెరుగైన చికిత్స కోసం ముంబై తరలించనున్నారు. ఢిల్లీ క్రికెట్ సంఘం డైరెక్టర్ శ్యామ్ శర్మ ఈ విషయాన్ని తెలిపారు. డిసెంబర్ 30వ తేదీన తెల్లవారుజామున రిషబ్ పంత్ కారు ప్ర�
Suryanagari Express | రాజస్థాన్లో పెను ప్రమాదం తప్పింది. ముంబై నుంచి జోధ్పూర్ వెళ్తున్న సూర్యనగరి ఎక్స్ప్రెస్కు (Suryanagari Express) చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారు.
పదిహేనేండ్ల వయసులో ఇల్లు వదిలి ముంబై చేరిన అమ్మాయి.. ఇల్లిల్లూ తిరుగుతూ వస్తువులమ్మి పొట్టపోసుకున్న అమ్మాయి.. ఒక్కపూట భోజనంతో ఫుట్పాత్ మీద బతికిన అమ్మాయి.
Mumbai | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకున్నది. రోడ్డుపై మూత్రం పోయొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేశాడు.