యూఎస్ వీసా అపాయింట్ మెంట్కు ఏడాదిన్నర టైం అదే దారిలో కెనడా, యూకే, ఇతర దేశాలు ట్రావెల్ డిమాండ్, అప్లికేషన్ల పెరుగుదల వల్లే! న్యూఢిల్లీ, ఆగస్టు 18: అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకొంటున్నారా? మీరిప్పుడు వ
మహారాష్ట్ర సముద్ర తీరంలో మూడు ఏకే-47 తుపాకులున్న బోటు కలకలం రేపింది. ముంబైలోని రాయ్గఢ్ బీచ్ ప్రాంతంలో ఈ పడవను గుర్తించారు. తొలుత దీని వెనుక ఉగ్రకోణం ఉన్నట్టు అనుమానించారు.
హైదరాబాద్సహా దేశంలోని 7 నగరాల్లో లీజులు రెట్టింపు న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఆఫీస్ స్పేస్కు డిమాండ్ భారీగా పెరిగింది. నిరుడుతో పోల్చితే గత నెల కార్యాలయ స్థలాల లీజులు రెట్టింపునకుపైగా పెరిగాయి. హైదరాబాద్�
ముంబై : మహారాష్ట్రలో అనుమానాస్పద బోట్లు కలకలం సృష్టించాయి. రాయ్గఢ్ జిల్లా శ్రీవర్ధన్లో అనుమానాస్పద బోటు కనిపించడంతో జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ బోటులో ఏకే-47 రైఫిళ్లతో పాటు కాట్రిజ్డ్�
ఆకాశ ఎయిర్ సీఈవో వినయ్ దూబే న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఆకాశ ఎయిర్కు పెట్టుబడుల కొరత లేదని, ఆర్థికంగా సంస్థ బలంగానే ఉన్నదని ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈవో వినయ్ దూబే తెలిపారు. ఎయిర్లైన్ ప్రధాన మదుపరి రాకేశ్ ఝు
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన హరికిషన్దాస్ ఆస్పత్రి నెంబర్కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయ�
ముంబై స్టార్టప్ థింక్ ఎవాల్వ్ సంస్థతో ఒప్పందం వన్యమృగాల వేటగాళ్ల కదలికపై నిరంతరం నిఘా అడవుల్లోని సీసీ కెమెరాలన్నీ జీపీఎస్తో అనుసంధానం హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): అడవుల్లో వన్యమృగాల కదలిక�
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ న్యూడ్ ఫోటోషూట్ వివాదంపై ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం తదుపరి విచారణకు హాజరు కావాలని కోరుతూ ముంబై పోలీసులు రణ్వీర్కు సమన్లు జారీ చేశారు.
ముంబై : మహారాష్ట్రలోని ఓ రెండు ప్రయివేటు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ. 390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సంస్థల్లో దాడులు జరిపేందుకు ఆదాయ పన
‘కనబడుట లేదు..’ ఈ ప్రకటన మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఆ ప్రకటనే పూజ అనే బాలికను తొమ్మిదేండ్ల తర్వాత తన తల్లి, అన్నయ్య దగ్గరకు చేర్చింది. హృదయానికి హత్తుకునే సంఘటన ముంబైలోని అంధేరీలో చోటుచేసుకున్నది.
Akasa Air | దేశీయ విమానయాన రంగంలోకి మరో సంస్థ అడుగుపెట్టింది. ప్రముఖ స్టాక్ ట్రేడర్ రాకేష్ ఝున్జున్వాకు చెందిన ఆకాశ ఎయిర్ (Akasa Air) ముంబై-అహ్మదాబాద్ రూట్లో
ముంబై: సుమారు 1400 కోట్ల విలువైన మెఫిడ్రోన్ డ్రగ్స్ను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెఫిడ్రోన్ సుమారు 700 కిలోల ఉంటుందని పోలీసులు తెలిపారు. పాల్గర్ జిల్లాలోని నలసోపోరా ఉన్న ఓ డ్రగ్ మాన్యుఫ్యా
ముంబై : శివసేన సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్ రౌత్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ అధికారులు త�
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను వెళ్లగొడితే అప్పుడు ముంబై, థానే లాంటి నగరాల్లో ఏమాత్రం డబ్బుల